కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read More »వ్యాక్సిన్ తీసుకున్న వారి కోవిన్ ఆప్లో నమోదు చేయాలి
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిబ్బంది, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక …
Read More »టాప్ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి.
డిచ్పల్లి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరో సారి ప్రపంచ వ్యాప్తంగా టాప్ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి. ఆచార్య రవీందర్ గుప్తా నిలిచారు. యు.యస్ లోని క్యాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్ 2 శాతంలో మరొకసారి టి.యు. వి.సి ఆచార్య డి. రవీందర్ గుప్తా ఎన్నిక కావడం తెలంగాణ విశ్వ విద్యాలయానికే గర్వకారణం. రవీందర్ గుప్తా …
Read More »జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను 16,629 హాజరయ్యారు. జనరల్ 15990 మంది విద్యార్థులకు గాను 899 మంది విద్యార్థులు గైర్హాజర్ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, …
Read More »టైక్వాండో ఇన్నర్లను అభినందించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు చదువుతోపాటు మార్షల్ విద్యలో కూడా ప్రావీణ్యం అవసరం అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్ ఎల్బి నగర్లో తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 న తైక్వాండో బ్లాక్ బెల్ట్ పరీక్షల్లో పాల్గొని బ్లాక్ బెల్ట్ పొందారు. …
Read More »రోటరీ క్లబ్ ఆర్మూరు ఆదర్శ్కు అవార్డుల పంట
ఆర్మూర్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020- 21 సంవత్సరంలో చేసిన సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శ్ 8 అవార్డులు పొందడం జరిగింది. కార్యక్రమం హైదరాబాద్ లో ఎల్. వి. కన్వెన్షన్లో జరిగింది. రోటరీ డిస్టిక్ గవర్నర్ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు పొందారు. కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్, కార్యదర్శి నందు పవర్, ప్రస్తుత కార్యదర్శి అక్షింతల నరేందర్ …
Read More »అవినీతి రహిత దేశం నిర్మాణం కావాలి…
ఆర్మూర్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణపరిదిలో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా పట్టణ పరిసర ప్రాంత శాఖల అధ్వర్యంలో అవినీతి నిర్మూలన వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆర్మూర్ నుండి మామిడిపల్లి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ప్రాంతీయ అధికారి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడం, అవినీతి రహిత భారతదేశం నిర్మించడం, 75 సంవత్సారాల ఆజాదీకా అమృత్ …
Read More »నిరుపేదల నిరీక్షణ, ఎమ్మార్వోకు వినతి
నందిపేట్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు తమకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రోసీడిరగ్ కాఫీతో రెవెన్యూ కార్యాలయంలో ఇల్లకోసం ప్రభుత్వ భూమిని చూపించాలని తల్వేద గ్రామ నిరుపేదలు ఎమ్మార్వో అనిల్కు వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్ మాట్లాడుతూ తల్వేద గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసి ప్రభుత్వ ఆదేశాల …
Read More »మహేశ్ కుటుంబానికి న్యాయం చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో మహేష్ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా …
Read More »తెలంగాణ అస్తిత్వాన్ని గట్టిగా నిలబెట్టిన మట్టిబిడ్డ వట్టికోట
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీవేత్త, సాహిత్య ప్రచారకుడు, గ్రంథాలయ ఉద్యమ యోధుడు, పత్రికా సంపాదకుడు, తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టిన మట్టి బిడ్డ అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సోమవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జైలుతో ఆయనకున్న అనుబంధం పోరాటయోధుల …
Read More »