NizamabadNews

ఘనంగా ఐలమ్మ జయంతి

నారాయణఖేడ్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 126 వ జయంతి ఆదివారం నారాయణఖేడ్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గర్ల్స్‌ హై స్కూల్‌ పక్కన ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం షెట్కర్‌ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర …

Read More »

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …

Read More »

ఘనంగా ఈరవత్రి అనిల్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో బాల్కొండ మాజీ శాసనసభ్యులు, బాల్కొండ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ ఈరవత్రి అనిల్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్‌, జిల్లా ఉపాధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్‌ రవీందర్‌ రెడ్డి, చక్ర దత్తు, …

Read More »

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్‌ ధోబి ఘాట్‌ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కిసాన్‌ మోర్చా …

Read More »

రాష్ట్ర శాసనసభ భవనంలో ఐలమ్మ జయంతి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్న భూపాల్‌ రెడ్డితో కలిసి రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. పియుసి ఛైర్మన్‌ ఎ. జీవన్‌ రెడ్డి, లెజిస్లేటివ్‌ సెక్రటరీ …

Read More »

మహిళా చైతన్యానికి, పోరాటానికి ఐలమ్మనే స్ఫూర్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల చరిత్రలు తెలుసుకొని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతినీ పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక్‌ నగర్‌లోని ఆమె విగ్రహం వద్ద, కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లోను ఆదివారం కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని …

Read More »

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఆదివారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌లు శేఖర్‌, శైలేందర్‌ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన వారిలో హెడ్‌ క్వార్టర్స్‌ పోలీస్‌ సిబ్బంది వున్నారు.

Read More »

25న జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం (సెప్టెంబర్‌ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ …

Read More »

హరిత కార్యాలయాలుగా మార్చాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ కార్యాలయాలను హరిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. పెద్ద కొడప్గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో మాట్లాడారు. సమయపాలన పాటించాలని సూచించారు. ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన తాలాబ్‌ తండ, లింగంపల్లి పంచాయతీ కార్యదర్శిలకు సన్మానం చేశారు. …

Read More »

పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. వ్యాక్సినేషన్‌ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వర్క్‌ ఫైళ్లను ఈనెల 27లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »