కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోడ్ల గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లా రోడ్డులో పెట్రోల్ పంపు ముందు గల గుంతలో కూర్చొని గంట పాటు జల దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 …
Read More »పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి
బోధన్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైం, పుల్ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్ మున్సిపల్ …
Read More »జీవో నెం. 60 వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) …
Read More »ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం మల్లు పేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని ఉపాధ్యాయురాలిని నిన్న ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైనందుకుగాను సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం మల్లు పేట గ్రామానికి, పాఠశాలకి గర్వకారణమన్నారు. …
Read More »రౌడీ షీటర్లపై నిరంతర నిఘా
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణపతి, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ లోని రౌడీ షీటర్లకు పోలిస్ కమిషనర్ కార్తికేయ కౌన్సిలింగ్ నిర్వహించారు. పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, రౌడీ షీటర్ల ప్రతి కదలికపై పొలీస్ వారి నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.
Read More »గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ధరఖాన్తు చేనుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై 20న తుది నిమజ్జన శోభాయాత్ర ఊరేగింవుతో ముగుస్తుందని, శోభాయాత్ర సమయంలో ప్రజాక్షేమాన్ని, శాంతి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ మండప నిర్వాహకులందరు తమ …
Read More »గురుభ్యోనమః
అచ్చులన్నీ అచ్చుపోసి..హల్లులు హరివిల్లులా..పదాలపారాణి అద్ది..ఆ శర్వాణి పాదాలకుఅక్షరనీరాజనం అర్పించువాడు గురువు. తల్లిదండ్రి జన్మనిచ్చి..తప్పటడుగులు వేయిస్తే..మనలో జ్ఞానజ్యోతినివెలిగించి తప్పుడడుగులుపడకుండా కాపాడే అదృశ్యశక్తిగురువు..మన అజ్ఞానాంధకారాన్ని తొలిగించే ఆపద్భాంధవుడు గురువు… ఆలోచన పెంచేది గురువే..వివేచన కలిగించేది గురువే..మన హృదిలో విజ్ఞానసుమాలు పూయించిజీవితాన్ని ఓ నందనవనంలామార్చేది గురువే…దేశానికి రాజైనా, చక్రవర్తి అయినా మోకరిల్లేది గురువుకే.. సంస్కారబీజాలనుఅంకురార్పణ చేస్తూకాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మంలాంటి వాడు గురువు..జీవన రణక్షేత్రంలోవ్యక్తిత్వవికాస గీతను బోధించే కృష్ణుడంతడి వాడు గురువు..జగతిని సన్మార్గంలో నడిపేజగద్రక్షకుని లాంటి …
Read More »గిరిజనుల భూములు లాక్కోవడమేనా హరితహారం…?
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా, బీంగల్ మండలంలోని గంగరాయి, కారేపల్లి తండాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఆదివారం కోటగల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను, గిరిజనేతరులను భూమి నుండి …
Read More »సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ స్పూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం …
Read More »లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తజనం… అన్నదానం ప్రారంభం
భీమ్గల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భీంగల్ ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, భక్తుల తోపులాట తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు… శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకుని భీంగల్ మండల కేంద్రం లోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన శనివారం లక్ష్మి నృసింహ స్వామి …
Read More »