NizamabadNews

బ్యాంకు ఉద్యోగాలు సాధించిన సుమలత, చరణ్‌

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్‌ బలరాం నాయక్‌ కూతురు సుమలత ఇటీవల బ్యాంకు ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించడం పట్ల తండావాసులు సుమలతను అభినందించారు. అదే తాండకు చెందిన రైతు గొప్యా నాయక్‌ కుమారుడైన చరణ్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సాధించడంతో తండాలో తండా …

Read More »

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మోపాల్‌ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ కిరణ్‌, …

Read More »

2న ఏకసభ్య కమిషన్‌ రాక

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్‌ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌), నిజామాబాద్‌ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి 1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.20 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.07 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.47 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.38 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.20 వరకు వర్జ్యం : ఉదయం 9.05 – 10.41మరల తెల్లవారుజామున 5.03 నుండిదుర్ముహూర్తము …

Read More »

2024 సంవత్సరం హెచ్చరించి వెళ్లింది…

1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?

Read More »

బాల్కొండ డిగ్రీ కళాశాలకు ఫర్నీచర్‌ విరాళం

బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్‌ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్‌ మార్కర్‌ బోర్డులను సమకూర్చిన మనోహర్‌ ట్రస్ట్‌, మనోహర్‌, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్‌ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్‌ మార్కర్‌ బోర్డులు …

Read More »

ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్‌ యాప్‌ సర్వేను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్‌ మండల కేంద్రంతో పాటు కులాస్‌ పూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్లైన్లో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.56 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 1.04 వరకుయోగం : ధృవం రాత్రి 8.21 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 3.58 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 3.56 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.58దుర్ముహూర్తము : …

Read More »

ఐదిళ్ళలో చోరీ

నందిపేట్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని నందిపేట్‌ ఎస్‌ ఐ చిరంజీవి తెలిపారు. దొంగలు జుడా చర్చి వద్ద ఇసుక కొండయ్య, మేక వెంకటేష్‌, పేదూరు భూమేశ్వర్‌, విఆర్‌ఓ రాజేశ్వర్‌, బైండ్ల నారాయణ ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడ్డారని ఆయన చెప్పారు. …

Read More »

యువ న్యాయవాదులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌరసమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం న్యాయవాద సమాజానికి తీరనిలోటని బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అన్నారు. బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నలభైరెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్‌ చేశారని ఆయన కొనియాడారు. యువ న్యాయవాదులు మాధవరావు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »