NizamabadNews

డ్రైవ‌ర్ల‌కు వ్యాక్సినేషన్

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతున్నదని జిల్లా రవాణా శాఖ అధికారి వాణి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత మున్సిపాలిటీలలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవలసిందిగా ఆమె ప్రకటనలో కోరారు.

Read More »

మూడు, నాలుగు మాసాలు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం , అదనపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల స్థాయిలో శుక్ర‌వారం అంతర్ శాఖల సమన్వయ సమావేశాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ మాచారెడ్డి, భిక్నూర్, సదాశివనగర్, రామరెడ్డి మండలాల్లో జరిగిన అంతర్ శాఖల సమన్వయ సమావేశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సీజనల్ …

Read More »

హెలిప్యాడ్ స్థ‌లాన్ని ప‌రిశీలించిన క‌లెక్టర్‌

కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పట్టణ ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు. మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. పట్టణంలోని 18వ వార్డులో ఉన్న నర్సరీని సందర్శించారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు వివిధ వరుసలలో ఉండేవిధంగా అటవీశాఖ అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద …

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వ‌ద్ద‌ 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు …

Read More »

క‌నీస వేత‌నం అమ‌లు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సి సిఫార్సు మేరకు కనీస వేతనం 19 వేల రూపాయ‌లు ఇవ్వాలని, దానిపై వేతనపెంపు అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ …

Read More »

పంచాయతీ కార్యదర్శికి ఛార్జి మెమో

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గురువారం పరిశీలించారు. ప్రకృతి వనం ముందుభాగంలో పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి సౌజన్యకు ఛార్జి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లింగుపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక …

Read More »

అది పూర్తిగా అవాస్తవం

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు సోషల్ మిడియాలో వస్తున్న ప్రచారంపై ఎంపీ బిబి పాటిల్ ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమ‌ని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. పార్లమెంట్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలతో తనకి ఎలాంటి విభేదాలు లేవ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్ నియోజకవర్గంలో ని ప్రజబలందరి మద్ధతుతో తను రెండవసారి ఎంపీ గా …

Read More »

పెద్ద మొక్క‌లు నాటి ప‌చ్చ‌ద‌నం పెంపొందించాలి

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రోడ్లకు ఇరువైపులా మూడు వరుసలలో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ లో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, ఆక్సిజన్ పార్క్, కంపోస్ట్ షెడ్డు, స్మశాన వాటిక, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …రోడ్లకు ఇరువైపులా …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ…

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోగల గంజి వ్యవసాయ మార్కెట్ గల కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి శశిధర్ రెడ్డి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేసిన‌ట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం …

Read More »

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి..

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో 68 ప్రకారం 18 వేల‌ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ జిల్లా నాయకుడు దశరథ్ అన్నారు. ఈ మేర‌కు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »