హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 లక్షల 25 వేల 695 మంది అర్హులను …
Read More »మెడికల్ కళాశాల సాధన ఉద్యమానికి సహకరించండి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల …
Read More »మీకు అండగా మేము… 45 మంది రక్తదానం
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …
Read More »కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత …
Read More »రండి స్వచ్చంద రక్తదానం చేద్దాం
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః 14వ తేదీ సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు నిజామాబాదు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రండి స్వచ్చంద రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడుదాం అని పిలుపునిచ్చారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ,ఖలీల్ వాడిలో ఉదయం 10 గంటల నుండి రక్తదాన కార్యక్రమం …
Read More »బ్లాక్ ఫంగస్ తో మెడికల్ అధికారి మృతి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్నాం అని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో వారిని విధి బలి తీసుకుంటుంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్ బ్లాక్ ఫంగస్ భారీనపడి ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా …
Read More »సుభాషితం
కందపద్యం తియ్యని మాటలు బలుకుచు కయ్యముకే మూలమైన కథల రచింతుర్ నెయ్యము గురిపించెడు పె ద్దయ్యల మరియాదనమ్ముటదిమోసంబౌ!! అభిశ్రీ – సెల్ ః 9492626910
Read More »పంచాంగం
తేది : 13, జూన్ 2021 సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : తదియ – (శనివారం రాత్రి 8 గం॥ 16 ని॥ నుంచి ఆదివారం రాత్రి 9 గం॥ 37 ని॥ వరకు) నక్షత్రం : పునర్వసు – …
Read More »సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాజ్భవన్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి జస్టిస్ ఎన్వీ రమణ విచ్చేశారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు …
Read More »తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …
Read More »