నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బొరంచ గ్రామంలో నారాయణఖేడ్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 1 లక్ష 31 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ఉదేశ్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »టీయూలో యోగా కోర్సు ఏర్పాటు కోసం ప్రతిపాదన చేస్తాం
డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవీ క్లబ్ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్లను, …
Read More »క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ
ఆర్మూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని యువజన సమాజ్ అధ్యక్షులు ప్రశాంత్ తెలిపారు. క్షత్రియ పేద వృద్ధ మహిళలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, ప్రతినెల క్షత్రియ పేద కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గుజరాతి విద్యా సాగర్, సాయి కుమార్, …
Read More »తెవివి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్ఎస్ఎస్ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు యోగా ఎట్ హోమ్ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో …
Read More »కోవిడ్ విధుల నుండి కేజీబీవీ ఏ.ఎన్.ఎం లను రిలీవ్ చేయాలి
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీ ఏఎన్ఎంలను కోవిడ్ విధుల నుండి వెంటనే రిలీవ్ చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కోవిడ్ కేసులు ఉదృతంగా పెరిగాయని, ఏప్రిల్ 26 నుండి కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని కేజీబీవీ ఏ.ఎన్.ఎం లు వివిధ పీహెచ్సీల్లో విధులు …
Read More »అమీనాపూర్లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ చౌరస్తా వద్ద బాబా సాహెబ్ అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్పిఎస్ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు.
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి …
Read More »జీవో 65 సవరించాలని మానవహారం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్ ధర్నా చౌక్ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన …
Read More »జయశంకర్ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జయశంకర్ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్ శిక్షక్ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …
Read More »యోగా దినోత్సవం సందర్భంగా మంత్రి ఆసనాలు
హైదరాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) గ్రీన్ బిల్డింగ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఐ చైర్మన్ సమీర్ గోయల్తో కలిసి ఆసనాలు వేశారు. కార్యక్రమంలో సిఐఐ టూరిజం వింగ్ కన్వీనర్ ఆనందిత, జయ భారతి, యోగ గురువు హర్షిత, సిఐఐ …
Read More »