భీంగల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య భీంగల్ పోలీస్ స్టేషన్ను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. …
Read More »భీమ్గల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
భీమ్గల్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయా మండలాలకు చెందిన 867 మందికి ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »విద్యార్థులను పరామర్శించిన ఎల్ఎస్వో, ఏఐబిఎస్ఎస్ సంఘాల నాయకులు
ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలంలోని కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మరియు ఎల్ఎస్వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని 80 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని …
Read More »భీంగల్ కెజిబివి తనిఖీ చేసిన మంత్రి
భీంగల్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు …
Read More »విశ్వకర్మ సంఘము నూతన కార్యవర్గం ఏర్పాటు
భీంగల్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప నగర్లో ఉన్న విశ్వకర్మ సంఘం – 2 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమావాస్యని పురస్కరించుకొని పాత సంఘం భవన నిర్మాణంలో కొన్ని నూతన హంగులతో నిర్మాణం చేపట్టిన వాటి నిర్మాణం పూర్తి కావడంతో విశ్వకర్మ సంఘం సభ్యులు అందరూ కూడా పాతసంఘ భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డు హల్ని …
Read More »బాధిత కుటుంబానికి మంత్రి ఆర్ధిక సహాయం
భీంగల్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోళ్ళ అనిల్ యాదవ్కు చెందిన 48 గొర్రెలు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. పిడుగుపాటుకు అనిల్ కూడా గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత అనిల్ను గురువారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న అనిల్కు అందుతున్న …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
భీంగల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోల్ల సుమన్ ఇటీవల తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. సుమన్ 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్ళి పని దొరకక నష్టపోయి తిరిగి వచ్చి ఉన్న కొన్ని గొర్రెలను మేపుకొని జీవితం గడిపి కుటుంబాన్ని పోషించాడు. అప్పులు ఎక్కువ కావడంతో గొర్రెలను అమ్మేసి ఊరిలోనే వేరొకరి దగ్గర గొర్ల కాపరిగా …
Read More »రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మంజూరుకు కృషి
వేల్పూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్గ్ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ఆర్.ఓ.బీ తో …
Read More »ఆడబిడ్డ పెళ్ళి భారం కాకూడదనే కళ్యాణలక్ష్మి
భీంగల్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ప్రవేశ పెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీంగల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1కోటి 20 లక్షల పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, …
Read More »ఏడేళ్లలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి మూడింతలు పెరిగింది
బీమ్గల్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం సికింద్రపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క …
Read More »