Breaking News

agriculture

పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలి

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటుచేసుకొని పసుపు రైతులను మోసం చేశాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ విమర్శించారు. ఆర్మూర్‌ లోని మెడికల్‌ ఏజెన్సీ భవన్‌లో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం సంఘం …

Read More »

పండగ పూటా ఆగని నిరసనలు

కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులు గత 40 రోజులుగా చేస్తున్న ఉద్యమం సంక్రాంతి పండగ రోజు కూడా ఆగలేదు. రైతులకు నష్టం చేసే మాస్టర్‌ ప్లాన్‌ ను వెంటనే రద్దు చేయాలని రైతులు, కుటుంబంతో సహా వచ్చి రోడ్ల పై ముగ్గులు వేసి, రోడ్లపై తమ బాధలను రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

నర్సరీని పరిశీలించిన రాష్ట్ర అధికారులు

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్‌ ఎం. హనుమంతరావు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లాలోని నస్రుల్లాబాదులో …

Read More »

ధాన్యం సేకరణలో నిజామాబాద్‌ నెంబర్‌ వన్‌

వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …

Read More »

వరి నాట్లు వేసిన విద్యార్థులు

నవీపేట్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ కిసాన్‌ దినోత్సవం సందర్భంగా నవీపెట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హై స్కూల్‌ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి అక్కడి రైతులకు గులాబి పువ్వులు అందిస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. వరినారు, నాటుట, కలుపు, పంట కోతల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు పొలంలో వరి నాటే మడిని శుభ్రం చేసి నాట్లు …

Read More »

నూతన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో ఈనెల 20వ తేదీ లోపు నూతన పట్టాపాస్‌ బుక్‌ పొందిన రైతులందరూ జనవరి 7వ తేది లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 10 వ విడుత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి …

Read More »

సాగునేలను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రయోజనం

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతులు మొగ్గు చూపాలి

రెంజల్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగు పంటలపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునానని జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బోధన్‌ డివిజన్‌ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులకు ఆయిల్‌ ఫామ్‌ సాగు పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ మాట్లాడారు. రైతులకు …

Read More »

పసుపు పంట పరిశీలించిన నాందేడ్‌ రైతులు

ఆర్మూర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహరాష్ణ నాందెడ్‌ జిల్లాకు చెందిన రైతులు సంతోష్‌ అండే బగవన్‌, రాంనాత్‌ షిండే ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామంలో పసుపు పంటను పరిశీలించారు. వీరిని తెలంగాణ ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్‌ రాంరెడ్డి పలు పసుపు పంట చేలను చూపించారు. పంటలకు సంబంధించిన విషయాలు వివరించారు. పసుపు ఎందుకు ఇలా అయింది అని వారు …

Read More »

భూంపల్లి పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల

సదాశివనగర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం భూంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో శుక్రవారం స్థానిక ఎం.పి.పి గైని అనసూయ, స్థానిక సర్పంచ్‌ లలిత, మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌ రావు, స్థానిక సింగల్‌ విండో చైర్మన్‌ టి గంగాధర్‌, గ్రామ ఉపసర్పంచ్‌ సాయిలు కలిసి 27 వేల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »