ఆర్మూర్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ ఆవరణలో గల రేషన్ దుకాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ బుధవారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో …
Read More »ఉచిత కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్
ఆర్మూర్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి మోతి బిందు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తామని ప్రముఖ సమాజ సేవకులు కొట్టూరు అశోక్ తెలిపారు. లెన్స్ విలువ రూ. 4000, ఆపరేషన్ విలువ రూ. 4000ల విలువతో కూడిన ఆపరేషన్లు ఉచితముగా చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా సమాజ సేవలో భాగంగా …
Read More »క్షత్రియ స్కూల్లో క్రీడా పండుగ
ఆర్మూర్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ స్కూల్ చేపూర్ నందు (స్పోర్ట్ మీట్) క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కుడా ప్రాధాన్యత …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ పి ఎన్. …
Read More »జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రక ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఆదియోగ పరమేశ్వర యోగ ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, యోగ ఇన్స్ట్రక్టర్ డి. గంగాధర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు యోగ యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రతినిత్యం యోగాసనాలు వేయడం …
Read More »విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూరులో విద్యార్థులకు పౌష్టికాహారం- ప్రాధాన్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఫిర్దోజ్ ఫాతిమా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువగా నీరు తాగాలని, …
Read More »ఆల్ ఇండియా క్యారం టీం ఛాంపియన్ షిప్లో తలపడుతున్న సతీష్, సలీమ్
భీంగల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర రాష్ట్రం పూణేలోని శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 2024- 25 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 17 నుండి 22 వరకు 6 రోజులు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీకి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన నేషనల్ సీనియర్ క్యారం ప్లేయర్ నూతికట్టు సతీష్ (భీంగల్) పార్ట్నర్ అబ్దుల్ …
Read More »క్షత్రియ పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల చేపూర్ నందు ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహింపబడిన కార్యక్రమంలో శివాజీ చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ శివాజి గొప్ప చక్రవర్తియే గాకుండా హిందూ ధర్మ పరిరక్షకుడని అన్నారు. గొరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడని, మొఘల్ సామ్రాజ్యాధిపతులకు …
Read More »ఆలూర్లో గంజాయి వినియోగంపై పోలీసుల పెట్రోలింగ్
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ చిన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ చిన్నయ్య మాట్లాడుతూ గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, చట్టపరంగా నేరమని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత …
Read More »