బాల్కొండ, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనకు స్వాతంత్య్ర దినోత్సవం తెలుసు… గణతంత్ర దినోత్సవం తెలుసు… మరి రాజ్యాంగ దినోత్సవం ఏంటి.. ఎందుకు జరుపుతారో తెలుసుకుందామనీ విద్యార్థులనుద్దేశించి బాల్కొండ మండల విద్యాశాఖాధికారి రాజేశ్వర్ అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారన్నారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని, 1949 …
Read More »కార్మిక చట్టాలపై అవగాహన
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఆర్మూర్ పట్టణం వడ్డెర కాలనీ రెండవ వార్డు కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ అధ్యక్షతన కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యం రెడ్డి, ఆర్మూరు పట్టణ కార్మిక శాఖ అధికారి మనోహర్ విచ్చేశారు. పేద ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే పథకాల గురించి చట్టాల …
Read More »సమస్యల వలయంలో ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలు
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూరు మండల కార్యదర్శి సిద్ధాల నాగరాజు ముఖ్య అతిథులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుండి విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు. అదేవిధంగా ఖాళీగా …
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాల యుజిసి నియామకాలను పాటించకుండా విద్యార్థుల దగ్గరనుండి విచ్చలవిడిగా ఫీజు వసూలు చేయడం జరుగుతుందని గతంలో కూడా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం జరిగిందని ఏబివిపి నాయకులు వినయ్ అన్నారు. ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …
Read More »శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిట్ వినీత పవన్, కౌన్సిలర్ భారతి, కౌన్సిలర్ సుజాత హాజరయ్యారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం పండిట్ వినీతా మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని..వారిని భావి భారత …
Read More »ఆలూరు చెరువులో పడి వ్యక్తి మృతి
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామ ఊర చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆలూర్ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఆదివారం సాయంత్రం ఒంటరితనంతో మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఇతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. మద్యపానానికి బానిసై ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక ఊర చెరువులో దూకి …
Read More »కళాకారులకు డప్పుల వితరణ
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు చౌకె లింగం అధ్వర్యంలో రుద్రూర్ గంగపుత్ర సైడ్ డప్పు కళాకారులు పెంట సాయిలు, పోశెట్టి, మాధవ్, నాని, హనుమంతులకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్నల ఆర్థికసాయం, వారి ఆదేశాల అనుసారంగా ఉచితంగా సైడ్ డప్పులను మంగళవారం …
Read More »బిర్సాముండా ఆశయాలతో ముందుకు సాగుదాం…
ఆర్మూర్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా గిరిజన మోర్చా (బిజెజిఎం) ఆర్మూర్ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు గూగులోత్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 146 వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బిజెపి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహారెడ్డి, …
Read More »బాల్కొండలో ప్రశాంతంగా ముగిసిన జాతీయ సాధన పరీక్షలు
బాల్కొండ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా శుక్రవారం బాల్కొండ మండలంలో సర్వే చేపట్టిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు పోచంపాడు, ప్రాథమిక పాఠశాల పోచంపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెండోరా, స్టీస్ సెయింట్ ఎలిజబెత్ …
Read More »దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోను
ఆర్మూర్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు దళిత ముద్దుబిడ్డ ఇందారపు స్వప్న-రాజులతో పాటు కుటుంబ సభ్యులు ఇందారపు వసంత-గోపి లు మాదిగ కుల సంఘ నాయకులతో ఆదివారం ఉదయం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి ముఖాముఖి తమ సమస్యను పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గోడు విన్నవించారు. ఇందరపు రాజు తండ్రి నరసయ్య గత 70 సంవత్సరాలుగా సర్వే నంబర్ …
Read More »