బాన్సువాడ, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ అవిజ్ఞ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల స్నేహ సొసైటీ ఫౌండేషన్ లో వికలాంగులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సామాన్య ప్రజల కంటే వికలాంగులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారని వీరి పట్టుదల ముందు లక్ష్యం …
Read More »నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా
బాన్సువాడ, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ …
Read More »ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కొత్త బాద్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రిన్సిపల్ ఫకీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు ఆదరణ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు మరియు పది సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని కావున …
Read More »ఘనంగా మంచినీళ్ల పండగ..
బాన్సువాడ, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్ తండాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో మంచినీటి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులకు పూలతో అలంకరించి నల్లాలకు పూజలు చేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి …
Read More »శిశుమందిర్కు ఆటవస్తుల విరాళం
బాన్సువాడ, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్ ఆస్పత్రి డాక్టర్ తోటవారి కిరణ్ కుమార్ తన తోటి డాక్టర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు. ఈ …
Read More »ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
బాన్సువాడ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కొనాబాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కొంతం వెంకటేశం, నాయకులు కిరణ్,తో కలిసి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని …
Read More »మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమంగా మత్తు పదార్థాలను వినియోగించిన సరఫర చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని బాన్సువాడ ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం రూట్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి ఎక్సైజ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనం టిఎస్ 16 ఇజి 6836 గల నెంబరు కారును తనిఖీ …
Read More »విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం …
Read More »బిచ్కుందలో బడిబాట
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బిచ్కుంద మండల నోడల్ అధికారి కిషోర్ అన్నారు. శనివారం బిచ్కుంద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల నోడల్ అధికారి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల …
Read More »సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్, బోర్లం క్యాంప్, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల …
Read More »