బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల …
Read More »బాన్సువాడలో సిఎం పుట్టినరోజు వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో సిఎం కెసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం బాన్సువాడ పట్టణ తెరాసా కార్యాలయం దగ్గర ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి తెరాస పార్టీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
వర్ని, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్, పైడిమల్, నంకోల్ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల …
Read More »భారతరత్న జూనియర్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్లు, భౌతిక దూరం, శనిటైజర్ ఏమాత్రం పాటించడం లేదని, …
Read More »ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించాలి…
ఎల్లారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం గొల్లపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాలని, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు చెట్లను చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేయడం జరుగుతుందని, గ్రామ సమస్యలను పై అధికారులకు తీసుకువెళ్తానని అన్నారు. సెక్రెటరీ …
Read More »రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటగా భాస్కర్ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర శాసన …
Read More »రైతుబంధు వచ్చే, సంబురం తెచ్చే
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్ గ్రామంలోని …
Read More »తెలంగాణ ప్రభుత్వం అందరిని సమ దృష్టితో గౌరవిస్తుంది
బాన్సువాడ, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రైస్తవలకు క్రిస్టమస్ పండగ కానుక (దుస్తులు) లను ఉమ్మడి నిజమాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం బాన్సువాడ పట్టణ పిఆర్ గార్డెన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను సమాన దృష్టితో గౌరవిస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో, బీర్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు పండిరచిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని …
Read More »గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ పట్టణంలో శ్రీ భాస్కర స్వామిచే నిర్వహించబడుతున్న శ్రీ గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆశ్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరుపోశారు. దేవి శరన్నవరాత్రుల సందర్బంగా తాడ్కోల్ రెండు పడక గదుల ఇళ్ళ వద్ద ఏర్పాటు …
Read More »