bodan

ప్రజా సమస్యలపై ఎంఆర్‌వోకు కాంగ్రెస్‌ వినతి

వర్ని, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వర్ని మండల కేంద్రంలో రైతు రుణమాఫీ, పోడు భూములు, ధరణి సమస్యల గురించి ఎమ్మార్వో కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, ధరణి పోర్టల్ని వెంటనే రద్దు చేయాలని, పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. రైతుబంధు, …

Read More »

అతిధి అధ్యాపకుల నియమానికి దరఖాస్తుల ఆహ్వానం

బోధన్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అతిధి అధ్యాపకుల నియమాకనికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ రంగా రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని తెలిపారు. పి.హెచ్‌.డి, నెట్‌, సెట్‌ లో ఉత్తీర్ణులు …

Read More »

సమస్యలకు నిలయం… రుద్రూర్‌ బస్టాండ్‌,,,

బోధన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారిందని మహిళలు తెలిపారు. మహారాష్ట్ర ఇతర పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారులకు అడ్డగా ఉన్న రుద్రూర్‌ బస్టాండ్‌ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని మహిళలు తెలిపారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో సమస్యలను, వివరాలను ప్రయాణికులను, సిబ్బందిని అడిగి …

Read More »

దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

కోటగిరి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు షాహిద్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందిరా గాంధీ కుటుంబం స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాతంత్ర …

Read More »

కోటగిరిలో రెండు పడకల గదుల ఇండ్ల సర్వే

బోధన్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో 180 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనులను డిఈ నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల నిర్మాణ లబ్ధిదారుల ఇండ్లను స్థానిక సర్పంచ్‌తో పాటు సర్వే చేయడం జరిగింది. ఇండ్లు ఏ దశలో ఉన్నాయని డిఈ నాగేశ్వరరావు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మాణమును బట్టి బిల్లులు …

Read More »

వర్ని తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి

వర్ని, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వర్ని తహసిల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. 9,10 తరగతులకు సంబంధించిన 6 నెలల బకాయి బిల్లులు చెల్లించాలని, నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజన యూనియన్‌ గౌరవ ఆధ్యక్షులు …

Read More »

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్‌

బోధన్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోతంగల్‌ పాఠశాలలో స్థానిక సర్పంచ్‌ వర్ని శంకర్‌ మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ …

Read More »

ఏఆర్పీ క్యాంప్‌లో యువకుల రక్తదానం

ఎడపల్లి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్‌ గ్రామంలో యువకులు స్వచ్చందంగా రక్త దానం చేసారు. ఈ మేరకు పోలీస్‌ సంస్మరణ దినోత్సవ సందర్బంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసారు. ఈ క్యాంప్‌కు స్థానిక యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు. యువకులంతా కలిసి మొత్తంగా 20 యూనిట్ల …

Read More »

పిచ్చికుక్క దాడిలో 20 మందికి గాయాలు

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలం లంగ్డాపూర్‌ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క జనాలపై దాడి చేస్తూ కనబడ్డవారిని కరిచేస్తూ తీవ్ర ఆందోళన కలిగించింది. పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వారి బందువులు హాజరు …

Read More »

58 ఏళ్ళు నిండిన భవనిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలి

బోధన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ కార్మికులకు 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎ. విటల్‌ గౌడ్‌ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య హాజరై మాట్లాడారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »