bodan

18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. నగదు స్వాధీనం

ఎడపల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ మేరకు పేకాట …

Read More »

ఘనంగా దీపావళి పండుగ

ఎడపల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం …

Read More »

యువకుని ఆత్మహత్య

ఎడపల్లి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన షేక్‌ సద్దాం(25) అనే యువకుడు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన …

Read More »

పేకాట రాయుళ్ల అరెస్ట్‌

ఎడపల్లి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామశివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. ఎస్సై పాండే రావు వివరాల ప్రకారం ఏఆర్పీ క్యాంప్‌ గ్రామశివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం పోలీసులు సిబ్బందితో దాడి నిర్వహించగా ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 2900 …

Read More »

కమిటీ ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం

ఎడపల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షణ భారత దేశంలో పవిత్రమైన అష్ఠముఖి కోనేరు గల జానకంపేట్‌ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు ఎండో మెంట్‌ సహాయ కమిషనర్‌ సోమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వెలువడిన నోటిఫికేషన్‌ గడువు తీరడంతో కమిటీ ఎన్నికకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు అయన తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైన …

Read More »

యువకుని ఆత్మహత్య యత్నం

ఎడపల్లి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక పరిస్తితులు బాగాలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు, పోలీసులు కాపాడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన శివాజీ అనే 26 ఏండ్ల యువకుడు ఆర్ధిక ఇబ్బందులతో బుధవారం ఎడపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది …

Read More »

సేంద్రీయ సాగు పంటలకు మంచి డిమాండ్‌..

ఎడపల్లి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రీయ సాగు లాభదాయకంగా వుంటుందని, దిగుబడి కొంత తగ్గినా లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని పలువురు రైతు నేస్తం, నాబార్డ్‌ ప్రతినిధులు తెలిపారు. సేంద్రియ సాగులో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ వుందని, సేంద్రియ సాగు కొంచెం కష్టమైనా పలితాలు బాగుంటాయని, ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులతో పండిరచిన పంటల కంటే సేంద్రీయ సాగులో పండిరచిన పంటలకు డిమాండ్‌ …

Read More »

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పై అవగాహన

ఎడపల్లి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్‌ వీక్‌లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్‌ అండ్‌ …

Read More »

విధుల్లో చేరిన వీఆర్‌ఏలు

ఎడపల్లి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్‌ …

Read More »

మానవ అక్రమ రవాణా హేయమైన చర్య…

ఎడపల్లి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ క్లస్టర్‌ ఐసిడిఎస్‌, ప్రజ్వళ సంస్థ, హైదరాబాద్‌ వారు సంయుక్తంగా సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్‌వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా, సైబర్‌ నేరాలపై రెండు రోజుల పాటు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వళ సంస్థ ట్రైనింగ్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ చంద్రయ్య, రఫీ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »