ఎడపల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను ఆదాయం లేదనే సాకుతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఎడపల్లి రైల్వే స్టేషన్ను అధికారులు మూసివేశారని, మూసివేసిన ఎడపల్లి రైల్వే స్టేషన్ను ఎంపి ప్రత్యేక చొరవ తీసుకొని పునరుద్దరణ చేయాలని కోరుతూ ఎడపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ఎంపి అర్వింద్ ధర్మపురికి వినతి పత్రం …
Read More »రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలి
బోధన్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న డబ్బులకోసం బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్లలో గంటల తరబడి ఇబ్బందులు పడకుండా దగ్గరలోని పోస్ట్ ఆఫీసుల్లో రైతు బంధు డబ్బులు తీసుకునే అవకాశం తపాలా శాఖ కల్పించిందన్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా రైతుబంధు డబ్బులు పొందడానికి …
Read More »ఆటో, బైకు ఢీ, పలువురికి గాయాలు
ఎడపల్లి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎదురెదురుగా వెళుతున్న బైకు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్తో పాటు బైక్పై వెళుతున్న ముగ్గురికి తీవ గాయాలైన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. కుర్నాపల్లి నుంచి జానకంపేట్ వైపు వెళుతున్న టిఎస్ 34 టిఎ 2044 నెంబరు గల ఆటో జానకంపేట గ్రామ శివారుకు రాగానే కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ …
Read More »కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి
బోధన్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్ , ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …
Read More »ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలి
బోధన్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు క్యారీ …
Read More »సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు
ఎడపల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు నాట్లు వేసే ముందు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భాస్వరంతో కూడిన పిఎస్బి సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పంట దిగుబడి అధికంగా ఉంటుందని బోధన్ ఏడిఏ సంతోష్ అన్నారు. ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానకాలం పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ సంతోష్ …
Read More »ఎడపల్లి జిపిని సందర్శించిన జడ్పీ సీఈఓ గోవింద్
ఎడపల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పనులు ఆశాజనకంగా జరిగాయని జెడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జడ్పీ సీఈఓ విచ్చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »వడ్డేపల్లిలో ఘనంగా బోనాలు…
ఎడపల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. …
Read More »మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ఎడపల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్ ఇంచార్జి ఏసీపీ కిరణ్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. …
Read More »ప్రగతి పనులను పరిశీలించిన ఆర్డీవో
బోధన్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆర్డీవో రాజేశ్వర్ రావు పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలో చెత్తాచెదారం లేకుండా చూడాలని పట్టణ ప్రగతిలో బోధన్ పట్టణం సుందరీకరణగా ఉండే విధంగా చర్యలు …
Read More »