dichpally

తెలంగాణలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుంది

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుందని, వైయస్‌ఆర్‌ టిటీ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం బాలానగర్‌ క్యాంప్‌ నుంచి మొదలైన పాదయాత్ర డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ మార్కెట్‌ స్థలంలో వైయస్‌ఆర్‌ టిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం …

Read More »

సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్‌ ఇవ్వొద్దు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జివిఎస్‌, ఏఐఎస్‌బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో డిచ్‌పల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల సిఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సుమారు 17 లక్షల 50 వేల రూపాయల చెక్కులను జిల్లా పరిషత్‌ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ఎందరో ఆరోగ్యం పాడై ఆసుపత్రి ఖర్చులకు …

Read More »

తహసిల్‌ కార్యాలయాన్ని నిర్బంధించిన విఆర్‌ఏలు

రెంజల్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి పే స్కేల్‌ విధానాన్ని అమలు చేయాలని గత 78 రోజులుగా వీఆర్‌ఏలు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మె, సోమవారం రెంజల్‌ తహసిల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహించామని వీఆర్‌ఏల మండల …

Read More »

పిజి పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పి.జి. పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు …

Read More »

రేపటి నుండి పిజి ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో, అనుబంధ కళాశాలలో పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 12 వ తేదీ సోమవారం నుండి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య విద్యావర్థిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పిజి విద్యార్థులు గమనించాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించాలని పేర్కొన్నారు.

Read More »

టీయూలో కాళోజి జయంతి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆరతి పెర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిష్ట్రార్‌ ఆచార్య విద్యావర్ధిని విచ్చేసి తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజి చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాసా దినోత్సవంగా పాటించడం అభినందనీయమన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య కనకయ్య …

Read More »

ఓయులో రెండురోజుల వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ ఉపాధి, విద్యావకాశాలను సృష్టించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్‌ను ద్వితీయ భాషా సిలబస్‌గా సవరించాలని నిర్ణయించింది, కామన్‌ యూరోపియన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ రెఫరెన్స్‌ ప్రకారం రూపొందించిన అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఏకరీతి సిలబస్‌ను ప్రారంభించింది. సవరించిన సిలబస్‌ ఉపయోగించాల్సిన బోధనా సాధనాలపై ఫ్రెంచ్‌ భాషా ఉపాధ్యాయులకు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, చైర్మన్‌, టిఎస్‌సిహెచ్‌ఇ 2022 …

Read More »

సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 7979 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా (బాలురు : 2959 బాలికలు : 5020) మొత్తం 3348 మంది ఉత్తీర్ణత సాధించినట్లు (బాలురు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »