dichpally

టీయూలో 6 వ తేదీన వార్షికోత్సవం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు అనగా మంగళవారం 6 వ తేదీన సాయంత్రం 5 గంటలను క్రీడా మైదాన ప్రదేశంలో వార్షికోత్సవం – 2022 నిర్వహింపబడుతుందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌ సి. పార్థసారథి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, …

Read More »

ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డ్యాన్స్‌ పోటీని నిర్వహించామని తెలిపారు. పోటీలకు కామర్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. రాంబాబు, స్టాటిస్టిక్స్‌ …

Read More »

ఆచార్య కె. శివ శంకర్‌కు ఉత్తమ అధ్యాపక పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ సెప్టెంబర్‌ 5 వ తేదీన గురుపూజోత్సవం రోజు ఉత్తమ అధ్యాపక పురస్కారం – 2022 అందుకోనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006 సంవత్సరం ఏర్పడినప్పటి నుండి వివిధ హోదాలలో యూనివర్సిటీ అకాడమిక్‌, పరిపాలన రంగాలలో మమేకమైన మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి …

Read More »

బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ నూతన కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రవీణ్‌ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ …

Read More »

సెప్టెంబర్‌ 8 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్‌ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ …

Read More »

టీయూలో చిత్రలేఖనం, రంగోళి పోటీల నిర్వహణ

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా మంగళవారం ఉదయం ‘‘చిత్రలేఖనం’’, మధ్యాహ్నం ‘‘రంగోళి’’ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీలకు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ …

Read More »

టీయూలో వ్యాసరచన, వక్తృత్వం పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఉదయం వ్యాసరచన పోటీని ‘‘భారతదేశ సమగ్రాభివృద్ధిలో విద్యార్థుల భూమిక’’ అనే అంశంపై, మధ్యాహ్నం వక్తృత్వం పోటీని ‘‘జాతీయ …

Read More »

పిహెచ్‌. డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌ప‌ల్లి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ లో డీన్‌ ఆచార్య కైసర్‌ మహ్మద్‌ శనివారం ఉదయం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1, క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో క్యాటగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్‌ …

Read More »

టీయూకు రూ. 25 కోట్ల ప్రతిపాదనలకు సానుకూల స్పందన

డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండియా నుంచి 25 కోట్ల నిధులకు సానుకూల స్పందన వచ్చిందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢల్లీి పర్యటనలో ఉన్న వీసీ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెక్రటరీ డా. చంద్రశేఖర్‌ శ్రీవారిని కలిసి శాలువాతో సత్కరించారు. అదే విధంగా …

Read More »

29 నుంచి సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడుతున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 3 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »