dichpally

సెప్టెంబర్‌ 6 న వార్షికోత్సవం

డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలియజేశారు. వార్షికోత్సవంలో ఆధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు :అందుకోసం ఈ నెల 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి …

Read More »

మొక్కలు నాటడం వల్ల మానవ జీవన ఆయుష్సు పెంపొందించవచ్చు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని సంట్రల్‌ లైబ్రెరీ ఎదురుగా గల ప్రాంగణంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం ‘‘ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌’’ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయతా భావానికి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మొక్కలను నాటడం వల్ల మానవ జీవన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చని …

Read More »

సెప్టెంబర్‌ 12 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సం. ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 25 వ తేదీ నుంచి …

Read More »

బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. …

Read More »

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్‌ వేయిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం …

Read More »

సెప్టెంబర్‌ 3 న వార్షికోత్సవం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 3వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. అందుకోసం ఈ నెల 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్‌, పాటలు, నృత్యాలలో …

Read More »

పిహెచ్‌డి నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ లో ఇది వరకు పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య పి. కనకయ్య విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ల్లో గల …

Read More »

నోటిఫికేషన్‌ ఫీజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌లో ఇది వరకే పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య ఎం. అరుణ విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫీజు గడువు పొడిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ల్లో గల …

Read More »

మానవతా సదన్‌లో వజ్రోత్సవ సంబురాలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మానవతా సదన్‌లో చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకు కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు తినిపించారు. నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన పంచాయతీరాజ్‌ కార్యదర్శులు లక్షా …

Read More »

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు 9 మంది హాజరు

డిచ్‌పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌కు గురువారం మొత్తం 9 మంది హాజరైనట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం నేషనల్‌ సర్వీస్‌ క్యాడెట్‌ (ఎన్‌సిసి) 5 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక వికలాంగుల కోటాలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »