dichpally

రెసిడెన్షియల్‌ కాలేజీల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయండి

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందరను బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్‌ కళాశాలలోని విద్యా విధానం, బోధనా వ్యవస్థ, పరీక్షల తీరుతెన్నులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అకడమిక్‌, స్పోర్ట్స్‌, ట్రెక్కింగ్‌, కో -కరిక్యులం కార్యక్రమాలలో రాణిస్తున్న సంగతిని వీసీకి …

Read More »

అర్థశాస్త్ర విభాగంలో గంగారాంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి డి. గంగారాం కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేయబడిరది. 100 వ పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు సాధించిన పరిశోధకుడిగా డి. గంగారాం టీయూ చరిత్రలో స్థానం పొందారు. సహాయ ఆచార్యులు డా.ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధకుడు డి. గంగారాం ‘‘తెలంగాణ రాష్ట్ర పేదలపై సూక్ష్మ రుణాల ప్రభావం’’ …

Read More »

జూలై 6 నుంచి ఎం. ఎడ్‌. పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 6 నుంచి 9 తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఎం.ఎడ్‌. …

Read More »

విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ మాజీ కార్పోరేటర్‌ చాంగుబాయి, డిచ్‌పల్లి తాండా సర్పంచ్‌ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి …

Read More »

టీయూలో వీసీ జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహం ఎదురుగా సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ 61 వ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్‌ చాలెంజ్‌ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య …

Read More »

జూలై 6 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు జూలై 6 నుంచి 15 వ‌ర‌కు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్‌ …

Read More »

వచ్చే నెల 3 వరకు ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. (సిబిసిఎస్‌) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 3 తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో జూలై 7 వరకు ఫీజును …

Read More »

236 లీటర్ల గ్లైఫోసేట్‌ పట్టివేత

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముల్లంగి (వి) గ్రామం కోకట్ల శ్రీనివాస్‌ వద్ద నిషేధిత గ్లైఫోసేట్‌ ఉన్నట్టు సమాచారం అందుకుని తమ సిబ్బందితో దాడులు చేసినట్టు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ ఎండి. షాకీర్‌ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నిషేధిత గ్లైఫోసేట్‌ సీసాలు మొత్తం 236 లీటర్లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Read More »

బి.ఎడ్‌. విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్స్‌ (2017 – 2018 బ్యాచ్‌ విద్యార్థుల కోసం), నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ (2019 బ్యాచ్‌ విద్యార్థుల కోసం) థియరీ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ …

Read More »

న్యాయ విభాగాధిపతిగా డా. బి. స్రవంతి

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు. నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »