డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020: ఇంప్లికేషన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’’ అనే అంశపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన విద్యావిధానం మార్గదర్శకాలను నివేదించారు. మంచి మానవ సంబంధాలను వృద్ధి పరచడం, మేధో పరమైన ఆలోచనా విధానం, శాస్త్రీయ …
Read More »టీయూలో యోగా కోర్సు ఏర్పాటు కోసం ప్రతిపాదన చేస్తాం
డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవీ క్లబ్ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్లను, …
Read More »తెవివి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్ఎస్ఎస్ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు యోగా ఎట్ హోమ్ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో …
Read More »జూలై 3 వరకు డిగ్రీ ఫీజు గడువు పొడగింపు
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ మరియు రెండవ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 21 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే …
Read More »అర్థశాస్త్రం విభాగంలో మిని యు. కె. కు డాక్టరేట్
డిచ్పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకురాలు మిని యు. కె. కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. పాత నాగరాజు పర్యవేక్షణలో మిని యు. కె. ‘‘అభివ ృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల వ్యాకోచత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కాగా శనివారం …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ విభాగాలను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు. మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను …
Read More »సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలి
డిచ్పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను గురువారం ఉదయం ఆయన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (నిజామాబాద్, అదిలాబాద్) మన్యం శ్రీనివాస్ టీయూ బ్రాంచ్ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ఎ జి ఎం తో …
Read More »ఉపకులపతి ని కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు
డిచ్పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను మోటూరి మురళి గుప్తా ఆర్య వైశ్య, మహాసభ రాష్ట్ర కార్యదర్షి, మాణిక్ భవన్ స్కూల్ అధ్యక్షులు, రావులపల్లి జగదీశ్వర్ గుప్త మణిక్ భవన్ కార్యదర్షి, మంకలి విజయ కుమార్ గుప్తా ఆర్య వైశ్య మహాసభ జిల్లా కార్యదర్షి, చిదుర శ్రీనివాస్ గుప్తా ఆర్య వైశ్య యువజన సంఘం జిల్లా …
Read More »యూనివర్సిటి అభివృద్ధికి సహకరిస్తాం…
డిచ్పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ… ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వీసీ ప్రొఫెసర్ …
Read More »25 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ, ప్రాక్టికల్ రెగ్యూలర్ పరీక్షల తేదీ గడువు ఈ నెల 25 వరకు నిర్ణయించినట్టు వర్సిటి అధికారులు తెలిపారు. అంతేగాక ఈ నెల 30 …
Read More »