hyderabad

జూన్‌ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?

హైదరాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్‌ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేయడంతో జూన్‌ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది …

Read More »

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

హైదరాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్‌ అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, వైస్‌ ఛైర్మన్‌ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, చెన్నమనేని …

Read More »

దయచేసి సమ్మెకు వెళ్లొద్దు

హైదరాబాద్‌లో మంత్రి పొన్నంతో సమావేశమైన టీజీ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లొద్దంటూ ఆర్టీసీ కార్మికులను కోరిన మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను సీఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము – మంత్రి పొన్నం ప్రభాకర్‌…

Read More »

తిరుమలకు సొంత కార్లలో వెళ్ళే యాత్రికులకు విజ్ఞప్తి

ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి. తిరుమల ఘాట్‌ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు …

Read More »

తెలంగాణలోీ ఫ్రీ క్యాన్సర్‌ టెస్ట్‌..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడిరచారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తారు.

Read More »

దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

నిర్మల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్‌ సోర్సింగ్‌ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్‌ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండల కేంద్రానికి చెందిన అష్టపు …

Read More »

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన …

Read More »

గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్‌ గ్రేషియా విడుదల

హైదరాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్‌ గ్రేషియాను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు …

Read More »

సమాజ పరివర్తన దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్‌ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …

Read More »

రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్‌..!

హైదరాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »