hyderabad

గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్‌ గ్రేషియా విడుదల

హైదరాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్‌ గ్రేషియాను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు …

Read More »

సమాజ పరివర్తన దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్‌ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …

Read More »

రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్‌..!

హైదరాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో …

Read More »

గల్ఫ్‌ మృతుల కుటుంబాలతో సీఎం సహపంక్తి భోజనం

హైదరాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్‌, ప్రజాభవన్‌ లో త్వరలో ‘గల్ఫ్‌ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్‌ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో …

Read More »

పెంచిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఫీజును తగ్గించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్‌సోర్సింగ్‌ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి …

Read More »

దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్‌ ఈరవత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూఏఈ దేశం దుబాయి లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని ‘ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం’ ను మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి సోమవారం సందర్శించారు. ఆయన వెంట నంగి దేవేందర్‌ రెడ్డి, మంద భీంరెడ్డి, ఎస్‌. వేణు, కటుకం రవి ఉన్నారు. దౌత్య అధికారులు పబిత్ర కుమార్‌ మజుందార్‌, అమ్రీష్‌ కుమార్‌, దీపక్‌ …

Read More »

సౌదీలో భారత రాయబారిని కలసిన కార్మిక నేతలు

హైదరాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబారి డా. సూహెల్‌ ఎజాజ్‌ ఖాన్‌ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్‌ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్‌ అఖ్తర్‌ లు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న …

Read More »

రియాద్‌లో రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్‌ డా. సుహెల్‌ ఖాన్‌ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన …

Read More »

ఆగ్రోస్‌ భూములను కాపాడడమే నా లక్ష్యం…

హైదరాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్‌ రీస్‌ సంస్థకు సంబంధించిన భూములను కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి ఆగ్రో సంస్థను లాభాల బాటలు నడిపించడమే తన లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం హైదరాబాద్‌ మౌలాలిలోని 23 ఎకరాల 28 గుంటల భూమి ఉండగా మూడు ఎకరాల భూమి కబ్జాకు గురికావడంతో హైడ్రా అధికారులకు …

Read More »

గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా నిధుల కోసం సీఎంను కలిసిన నాయకులు

హైదరాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 94 మంది గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్‌ బాబులను కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్‌ రెడ్డిలు ఆదివారం ఒక హోటల్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »