హైదరాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read More »రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం….
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ …
Read More »రైతుల కోసం పార్లమెంటులో నిరసనలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి…
హైదరాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల …
Read More »తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు…
హైదరాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. సోమవారం అగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ …
Read More »తెలంగాణలో మద్యం దుకాణాలు పెంపు..
హైదరాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ ఏడాది డిసెంబర్ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. తాజాగా కొత్తవి మంజూరు చేయడంతో ఆ సంఖ్య 2,620కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు దుకాణాల కేటాయింపు …
Read More »తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని …
Read More »లండన్లో మెగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన సి.ఎం.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం …
Read More »జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ …
Read More »