నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »అడిషనల్ కలెక్టర్లకు కొత్త ‘కియా కార్నివాల్’ వాహనాలు
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
Read More »15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 లక్షల 25 వేల 695 మంది అర్హులను …
Read More »సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాజ్భవన్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి జస్టిస్ ఎన్వీ రమణ విచ్చేశారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు …
Read More »తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ …
Read More »ఇంట్లో నుండే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం వేగంగా కరసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా …
Read More »జూరాలకు వరద
మహబూబ్నగర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, …
Read More »కోయిలకొండలో చిరుత! రెండు కాళ్లకు గాయాలు
మహబూబ్నగర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు గాయపడిన చిరుతను హైదరాబాద్ తరలించేందుకు …
Read More »జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్పై విచారణ జరిపించాలి
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జర్నలిస్టుల ఫోరం, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జర్నలిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిజెఎఫ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టిడబ్ల్యుజెఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శ బసవ …
Read More »పీఆర్సి కి కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్సి ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్సి వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 …
Read More »