jagtyal

ఆర్టీఐకి మీడియా తోడుంటేనే సక్సెస్‌

జగిత్యాల్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే మీడియా తోడు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమీషన్‌ మాజీ కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు చట్టం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల స్వచ్చంద సంస్థ) శనివారం జగిత్యాలలోని పద్మనాయక మినీ పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాడభూషి …

Read More »

కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా చుక్క గంగారెడ్డి

జగిత్యాల, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాలకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, హక్కుల నేత చుక్క గంగారెడ్డి కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు, అవినీతి నిర్మూలన, పౌర హక్కులు, మానవ హక్కులు, స్వచ్చంద సంస్థ) తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా నియామకం అయ్యారు. గత కొంత కాలంగా చుక్క గంగారెడ్డి చేస్తున్న సమాజ సేవ, రైతు, ప్రజా సమస్యలపై, నిధుల …

Read More »

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

జగిత్యాల, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకమని, సింగరేణి వారి సహకారంతో మెటుపల్లి పట్టణంలో 15 లక్షల విలువగల 32 సిసి కెమెరాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ సింగరేణి సి.ఎం.డి శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో నేరాలను నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. …

Read More »

మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలి

జగిత్యాల, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పాషిగామ వద్ద ఈనెల 9న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌ గ్రేషియా చెల్లించి, గాయపడ్డ వారికి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యము అందించాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవిని సిసిఆర్‌ సంస్థ ప్రతినిధులు కోరారు. స్థానిక ఐఎంఏ భవన్‌లో జరిగిన ప్రజావాణిలో …

Read More »

అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు

జగిత్యాల, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ – చుక్క రమేష్‌ లిద్దరూ నెల గడువులోనే గత జూన్‌ – జులై మాసాలలో చనిపోయారు. వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య (13) చుక్క నాగలక్ష్మి (10) లు తల్లిదండ్రులు లేని, ఉండడానికి గూడు కూడా సరిగా లేని అనాధలయ్యారు. వీరి …

Read More »

బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం

జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …

Read More »

రెండు రోజులలో పెండింగ్ భూసమస్యలు పరిష్కరించండి

జగిత్యాల, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జ‌గిత్యాల జిల్లాలోని అన్ని మండలాల వారిగా అపరిష్క్రుతంగా ఉన్న భూసమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోగా భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , సంబంధిత సూపరింటెండెంట్ లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »