కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నీటి ఎద్దడి నివారణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు …
Read More »21వ తేదీ వేలం చివరి రోజు
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ఉన్న వివిధ దశల్లో నిర్మాణం పూర్తయిన గృహాల వేలంకు రేపు చివరి రోజు అని కలెక్టరేట్ ఏవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ధరణి టౌన్షిప్లోని గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేలం పాటలో 11 ఫ్లాట్లు, ఏడు గృహాలు విక్రయించగా రూ.2.35 కోట్ల …
Read More »అప్డేట్ చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదేళ్లకు ఒకసారి ఆధార్కు డాక్యుమెంట్లు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే …
Read More »పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాలకు …
Read More »సోమవారం ప్రజావాణి రద్దు
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్ స్టేషన్ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సబ్ స్టేషన్ పనులు …
Read More »వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …
Read More »కామారెడ్డిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యొక్క త్యాగనిరతిని, సమాజ హితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన గొప్ప …
Read More »16,17, 18 వ తేదీలలో వేలంపాట
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై …
Read More »పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
బాన్సువాడ, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ కు …
Read More »