కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సమగ్ర శిక్ష అభియాన్, ఎఫ్ఎల్ఎన్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ శ్రీనాథ్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …
Read More »జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …
Read More »కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు …
Read More »కామారెడ్డిలో శనివారం విద్యుత్ అంతరాయం
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 19వ తేదీ శనివారం కామారెడ్డి పట్టణం పట్టణంలోని కాకతీయ నగర్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, అలాగే నరసన్న పల్లి సబ్స్టేషన్, రాజంపేట సబ్స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమత్తుల కారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాలో …
Read More »వచ్చిన ధాన్యాన్ని తక్షణమే దించుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తక్షణమే దించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో రైస్ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమానులు దించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం …
Read More »గ్రామసభ ద్వారా అర్హతగల గిరిజనులను ఎంపిక చేయాలి
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల్లో మూడు తరాల నుంచి సాగులో ఉన్న వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత గల వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామ సభ ద్వారా అర్హత గల గిరిజనుల జాబితా చదివి ఎంపిక …
Read More »డైరీ టెక్నాలజీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్ డీస్ ప్రొఫెసర్ శరత్ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్, హైదరాబాద్లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా …
Read More »అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్మీ నగర్ తాండ, జంగంపల్లి గ్రామానికి చెందిన లంబాడి పరుశురాం విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందినందున మృతుడి భార్య సునీతకు ఐదు లక్షల నష్టపరిహార చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతులమీదుగా అందజేశారు. అదేవిధంగా భిక్కనూరు మండలం బసవపూర్ గ్రామానికి చెందిన వీరల్ల శేఖర్కు చెందిన పాడి గేదే విద్యుత్ ఘాతానికి గురై …
Read More »యువత నిజమైన చరిత్ర తెలుసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల యువ సమ్మేళనం స్థానిక రాజారెడ్డి గార్డెన్లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా అఖిలభారత ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యామ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. నిజాం దౌర్జన్యాలను, రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజానీకం అనుభవించిన కష్టాలను కన్నులకు కట్టినట్లుగా వివరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి …
Read More »