Breaking News

    Kamareddy

    ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

    కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కొండాపూర్‌ గ్రామానికి చెందిన సోనా అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ మానవ దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర …

    Read More »

    నవంబర్‌ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి

    కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …

    Read More »

    గుండె ఆపరేషన్‌ నిమిత్తం 49వ సారి రక్తదానం

    కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉప్పల్‌ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో ఓ నెగటివ్‌ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్‌ కిరణ్‌ కుమార్‌ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్‌ 11వ సారి రక్తదానం చేశారని రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ …

    Read More »

    ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు

    కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ చౌరస్తా దగ్గర కెసిఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ …

    Read More »

    ముద్ద చర్మవ్యాధి రాకుండా అవగాహన కల్పించాలి

    కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముద్ద చర్మవ్యాధిపై అవగాహన గోడ ప్రతులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పశువైద్యాధికారులు గ్రామాల్లోని రైతులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, …

    Read More »

    పీఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో ధన్వంతరీ పూజ

    కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద పి.ఎం.పి వైద్యుల అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యంలో పి.ఎం.పి వైద్యుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పిఎంపి వైద్యుల రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి వర్మ విచ్చేశారు. అనంతరం ధన్వంతరి పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి …

    Read More »

    కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం…

    కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం విజయ్‌, సిద్ధంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత మూడు సంవత్సరాల …

    Read More »

    వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

    కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని షెడ్యూల్‌ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వసతి గృహం లో ఉన్న గదులను, మరుగుదొడ్లను చూశారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతిగృహ సముదాయాన్ని తనిఖీ చేశారు. వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. …

    Read More »

    మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే..

    కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్‌ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్‌ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్‌ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ …

    Read More »

    ఆలయ భూమిపై కబ్జా కన్ను

    కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కున్నారు… ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివాలయం కోసం భూమిని కేదార్నాథ్‌ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరు కలిసి సర్వే నెంబర్‌ 155/9 లో ఒక ఎకరం 13 గుంటల భూమిని సర్వే నెంబర్‌ …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »