Kamareddy

కామారెడ్డిలో జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్‌ భవనం మ్యాప్‌ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్‌ అండ్‌ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్‌, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …

Read More »

కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …

Read More »

పంటల మార్పిడి వల్ల ఏమవుతుందో తెలుసా?

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఏటా ఒకే రకం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాల స్థాయి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో(ఆత్మ) మహిళా కిసాన్‌ దివస్‌ పురస్కరించుకొని శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులకు చిరుధాన్యాల సాగు, పోషణ విలువల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలకు రేషన్‌, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేసి ఆహార భద్రత కల్పిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

రెండు గంటల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల …

Read More »

వివిధ పంటలకు మద్దతు ధరలు ఇలా…

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్‌ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిన్నింగ్‌ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్‌ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల …

Read More »

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం మున్సిపల్‌, మిషన్‌ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ కు …

Read More »

పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతోందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి …

Read More »

సిల్వర్‌ జూబ్లీ ప్రశంసా పురస్కారానికి బాలు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15వ తేదీ శనివారం హైదరాబాదులోని తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిల్వర్‌ జూబ్లీ ప్రశంస పురస్కారానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ బాలును ఎంపిక చేశారు. గత 15 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 67 సార్లు, రక్తదాతల సమూహం ద్వారా 15 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోనా సమయంలో …

Read More »

రైతు భీమా చెక్కు పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండల పరిధిలోగల గొల్లపల్లిలో యువరైతు వజ్జపల్లి సురేష్‌ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలల్లో భాగంగా ఎక్కడ ఏ రైతు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఒక్క గుంట భూమి ఉన్న రైతులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »