Breaking News

    Kamareddy

    డబ్బు లేకుండా చేయగలిగే సహాయం రక్తదానం మాత్రమే

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్‌ కుమార్‌ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రాండమ్‌ డోనర్‌ ప్లేట్లెట్స్‌ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్‌ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్‌ గ్రామానికి చెందిన హుస్సేన్‌ సహకారంతో 2 యూనిట్ల …

    Read More »

    5న సోమవారం ప్రజావాణి లేదు

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

    Read More »

    అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి …

    Read More »

    కామారెడ్డికి శిక్షణ కలెక్టర్‌

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌కు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మొక్కను అందించారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్లులో శనివారం శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …

    Read More »

    అంకితభావంతో పనిచేసిన వారు మన్ననలు పొందుతారు

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో పదోన్నతి పై వెళ్లిన జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారికి సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ జగన్నాథ చారికి జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ భరత్‌, దేవేందర్‌, పశు …

    Read More »

    ఆధునిక పద్ధతులు ఉపయోగించి దిగుబడులు పెంచుకోవాలి

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు ఉపయోగించి పాల దిగుబడిలను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. హైబ్రిడ్‌ పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు పచ్చిమేతను అందించాలని కోరారు. స్త్రీనిధి రుణాల ద్వారా …

    Read More »

    ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

    ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి …

    Read More »

    అత్యవసర పరిస్థితుల్లో బాలుడికి రక్తదానం

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరిసిల్ల జిల్లా వేములవాడ చెందిన పార్షి శివసాయి (18) హైదరాబాదులోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలుడికి నరాల సమస్యతో సికింద్రాబాద్‌ యశోద వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ రక్తదాతల సమన్వయకర్త అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

    Read More »

    కామారెడ్డిలో గణేష్‌ ఉత్సవాలు

    కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లో జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్‌ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా …

    Read More »

    కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

    కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్‌ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణి చేశారు. భిక్కనూర్‌ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌ పల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »