Kamareddy

బిఆర్‌ఎస్‌కు రాజీనామా

ఎల్లారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము లింగంపేట మండలం, మాలోత్‌ తండా గ్రామనికి చెందిన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌, పాలకవర్గం మొత్తం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీత ప్రకాష్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ సుమన్‌ నాయక్‌, వార్డ్‌ మెంబర్‌ లాల్‌ సింగ్‌ నాయక్‌, మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ …

Read More »

ప్రభుత్వ పథకాలపై సమీక్ష

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లాకు కేటాయించిన 3. 96 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది సంపద వనాల కింద 8 ప్రాంతాలకు గాను 7 ప్రాంతాలలో మొక్కలు నాటడం పూర్తయిందని, మొక్కల నాటే …

Read More »

ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యతనివ్వాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయా గౌడ్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డిఆర్‌ డిఓ సాయన్న, సిపిఒ రాజారామ్‌ లతో కలిసి సమస్యల పరిష్కార …

Read More »

నేత కార్మికులకు అండగా నిలవాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలను ధరించి ప్రజలు, నేత కార్మికులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.డి ఆర్‌ డి ఒ, చేనేత, జౌళి శాఖ అద్వర్యంలో సోమవారం కామారెడ్డి రోటరీ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారానికి రెండు రోజులు అధికారులు చేనేత వస్త్రాలను …

Read More »

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-25 నూతన మద్యం పాలసీకి ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించుటకు శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశామని జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు యస్‌.రవీంద్ర రాజు అన్నారు. గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ఆబ్కారీ స్టేషన్‌ పరిధిలో …

Read More »

ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ …

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌ పార్టీ…

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని 36 వ వార్డు ఇంచార్జి దేవుని సూర్యప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 36 వ వార్డు ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 36 వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి దేవుని సూర్య ప్రసాద్‌ …

Read More »

ఆక్సీజన్‌ వెంటిలేటర్‌ వితరణ

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే అధికారులు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ను జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులకు వితరణ చేశారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ అంబులెన్స్‌ లో ఈ ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న, నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లు …

Read More »

రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరిది

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నిబంధనలు పాటించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రోడ్డు భద్రత కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహన …

Read More »

యువతకు ఆదర్శం అంకాలపు నవీన్‌…

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో స్వప్న (28) మహిళకు అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో పాల్వంచ గ్రామానికి చెందిన యువకుడు అంకాలపు నవీన్‌ మానవతా దృక్పథంతో స్పందించి 18వ సారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »