మోర్తాడ్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కవిత ఎన్నిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు …
Read More »ఆక్సిజన్ అందకుండా ఎవరు చనిపోవద్దని ఆక్సిజన్ ప్లాంట్
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండవ విడత కరోనా వల్ల ఎంతోమంది ఆత్మీయులు, బంధువులు చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆ బాధలో పుట్టిందే మోర్తాడ్లో ఆక్సిజన్ ప్లాంట్ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ఆక్సిజన్ కొరతతో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులతో కలిసి మోర్తాడ్లో …
Read More »దోమల నివారణకు ప్రత్యేకచర్యలు
మోర్తాడ్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని అన్ని వీధులలో శనివారం గ్రామ సచివాలయ కార్యదర్శి రామకృష్ణ కార్యాలయ సిబ్బంది దోమల నివారణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా క్లోరినేషన్ పంపింగ్ అక్కడక్కడ గుంతలలో నీటి నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయడం లాంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీరు నిల్వ ఉన్న మురికి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం …
Read More »ఉత్తమ సిసి అవార్డు అందుకున్న శ్రీనివాస్
మోర్తాడ్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని డిఆర్డిఏ ఐకెపిలో ధర్మోర సీసీగా పనిచేస్తున్న తడకల శ్రీనివాస్ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సిసి అవార్డును అందుకున్నారు. అంతాపూర్ గ్రామానికి చెందిన తడకల శ్రీనివాస్ గతంలో 2014 సంవత్సరంలో మొదటిసారి ఉత్తమ …
Read More »మోర్తాడ్ కార్యదర్శిని ప్రశంసించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పనులు అన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నెరవేరుస్తున్నందుకు గాను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 75 వ …
Read More »వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
మోర్తాడ్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఆదివారం రోజున 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీధర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ జాతీయ …
Read More »రుణాలు సకాలంలో చెల్లించాలి
మోర్తాడ్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో గల డ్వాక్రా మహిళా గ్రూపుల సభ్యులు ఆయా బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో సక్రమంగా కట్టాలని ఐకెపి సిసి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళా గ్రూప్ సభ్యులు తీసుకున్న వివిధ …
Read More »భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు
మోర్తాడ్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాలలోని వివిధ గ్రామాలలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, పిల్లలు అనేక మంది భక్తులు ఆయా గ్రామాలలోని పాముల పుట్టల వద్దకు ఉదయం పూట వెళ్లి భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగమ్మను పూజించారు.
Read More »జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం
మోర్తాడ్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల నూతన జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులుగా కె సురేష్ గౌడ్, ఎండి సాదిక్ ఆధ్వర్యంలో అందరి అభిప్రాయం మేరకు ఏర్పాటు చేశారు. మోర్తాడ్ మండల జర్నలిస్టుల సంఘం నూతన అధ్యక్షులుగా బండి నారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ హుస్సేన్, ఉప కార్యదర్శి గట్టు …
Read More »టియుఎఫ్ గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కన్వీనర్గా చాంద్ పాష
మోర్తాడ్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాలకు చెందిన చాంద్ పాషాను నియమిస్తూ రాష్ట్ర సంఘం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విస్తరణకై దృష్టి సారించాలని ఉద్యమకారుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు నిరంతరకృషి చేయాలని రాష్ట్ర చైర్మన్ ఆదేశించారని చాంద్ పాషా …
Read More »