నందిపేట్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు. …
Read More »ఖుదావన్పూర్లో ఉచిత వైద్య శిబిరం
నందిపేట్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపెట్ మండలం కుధ్వాన్పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్ తీయటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి …
Read More »శ్రీ సూర్యోదయ హై స్కూల్లో బతుకమ్మ వేడుకలు
నందిపేట్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్లో గురువారం బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులకు శుక్రవారం నుండి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ముందస్తుగా గురువారం దసరా వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి పువ్వులతో బతుకమ్మ పేర్చి ఆటపాటలతో ఘనంగా నిర్వహించి విద్యార్థులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ వేడుకలను శ్రీ సూర్యోదయ …
Read More »శర వేగంగా అభివృద్ధి పనులు
నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా బారాస అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించిన 12 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయిన …
Read More »చంద్రబాబు నాయుడి క్షేమం కొరకు ప్రత్యేక పూజలు
నందిపేట్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుండి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ తెలంగాణ రాష్టం లోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న ఆంధ్ర మెస్త్రిలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రాష్టానికి రెండు సార్లు ప్రత్యేక ఆంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జాతీయ స్థాయి నాయకుడిపై కక్ష …
Read More »సూర్యోదయ హై స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు
నందిపేట్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్కు చెందిన విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్ నాగారావు ప్రధానోపాధ్యాయుడు సురేష్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగ బుధవారం నిర్వహించారు. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి…
నందిపేట్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమన్ని పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, బూత్ల వారిగా కొత్త వారిని చేర్చాలని కోరారు. పైడి రాకెష్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »25న ప్రజా ఆశీర్వాద ర్యాలీ
నందిపేట్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ… జరిగే ప్రజా ఆశీర్వాద ర్యాలీకి భారీ ఎత్తున తరలి రావాలని, నందిపేట్ మండల బీఆర్ఎస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందిపేట్ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన మూడోసారి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నియమింపబడి, మొదటిసారిగా …
Read More »నందిపేట్లో ఘనంగా విద్యా దినోత్సవం
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉర్దూ పాఠశాలలో విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , మువ్వన్నల జండాను ఎగరవేయడం జరిగింది, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో, పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంబారు తిరుపతి …
Read More »రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి
నందిపేట్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా జిల్లా ఇంచార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు శుక్రవారం నందిపేట్ మండలానికి సంబందించిన ఆటో డ్రైవర్లకు మై ఆటో మై సేఫ్టీ అంశంపై రోడ్డు భద్రత ట్రాఫిక్ చట్టాలు మరియు రహదారి భద్రతపై నందిపేట్ పోలీసుల అధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ 1 సల్ల …
Read More »