nandipet

2025 వరకు టిబి అంతమే లక్ష్యం…

నందిపేట్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌లో సోమవారం జరిగిన ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి సుదర్శనం సందర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఇలాంటి పరీక్షలు చేసి వెంటనే టీబి చికిత్స ప్రారంభిస్తే 2025 సంవత్సరం వరకు టీబిని అంతమోదించవచ్చు అని ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాదు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశాల ప్రకారం …

Read More »

పందుల రహీత గ్రామంగా చేయడమే లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్న ఊర పందుల నిర్మూలన కొరకు సోమవారం చర్యలు చేపట్టారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఒత్తిడి మేరకు సోమవారం గ్రామంలో గల పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. విడిసి, గ్రామ పంచాయితీ ఎన్నిసార్లు మందలించిన పందుల పెంపకం దారులు పెడచెవిన పెట్టడంతో సోమవారం విడిసి ఆధ్వర్యంలో ఇతర మండలం …

Read More »

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన ఈదుల ముత్తన్న బుధవారం పొలంలో గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు విద్యుత్తు తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… మృతుడు ఈదుల ముత్తన్న భార్య లసుంబాయితో కలిసి బుధవారం ఉదయం తన పొలంలో కలుపుతీయడానికి వెళ్ళాడు. ఆమె కలుపుతీస్తుండగా ముత్తన్న కరంటు డబ్బా …

Read More »

నందిపేట ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్‌

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్‌ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్‌ఐగా కొనసాగిన మురళిని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్‌ చేశారు. అప్పటి నుండి రెండవ ఎస్‌ఐగా ఉన్న అరిఫుద్దీన్‌ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్‌లో రెండవ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ బదిలీపై …

Read More »

నందిపేట్‌ ముస్లిం మర్కజ్‌ కమిటీ ఎన్నిక

నందిపేట్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ముస్లిం మర్కజ్‌ కమిటీ ఎన్నికలు స్థానిక మదర్సలో ఆదివారం జనరల్‌ మీటింగ్‌ నిర్వహించి మాజీ ఎంపిటిసి అహ్మద్‌ ఖాన్‌ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్‌ గ్రామ ముస్లిం మర్కజ్‌ కమిటీ సాధారణ ఎన్నికల కొరకు ఆదివారం స్థానిక ఫలయ దారిన్‌ మదర్సలో గ్రామ ముస్లిం ప్రజలందరూ సమావేశమై ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మాజీ ఎంపీటీసీ అహ్మద్‌ ఖాన్‌ను …

Read More »

పందుల నిర్మూలనకై ధర్నా రాస్తారోకో…

నందిపేట్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో పందుల సైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోగాల బారిన పడుతున్నారని అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారని గ్రామ అధ్యక్షులు పెదకాపు సుమన్‌ ఎద్దేవా చేశారు. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్‌ వద్ద ధర్నా …

Read More »

వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర

నందిపేట్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. కేదారేశ్వర ఆశ్రమం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్‌ చౌరస్తా నుండి బస్టాండ్‌ మీదుగా వెళ్లి పుర వీధుల్లో కనువిందు చేసిన యాత్ర నాగమంతెన కళ్యాణమండపం దగ్గర ముగిసింది. భక్తులతో …

Read More »

భారీ తిరంగా ర్యాలీ

నందిపేట్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్‌ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్‌ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్‌ జై కిసాన్‌’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ …

Read More »

విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్‌, బిజెపి నందిపేట్‌ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్‌ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్‌ మండల భారతీయ …

Read More »

ఎమ్మెల్యేను పరామర్శించిన నందిపేట నాయకులు

నందిపేట్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్‌, నిజామాబాద్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డిని నందిపేట టిఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌లో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిత్యం శ్రమిస్తూ, ఆర్మూర్‌ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎవరికి అనారోగ్యం జరిగినా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »