ఆర్మూర్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని 18 సబ్ పోస్టాఫీసులలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంలు ఈనెల 12 నుండి తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీపీఎంలు, ఏబీపీలు సమ్మెబాట పట్టడంతో తపాలా సేవలు నిలిపివేయడం వల్ల …
Read More »ఈనెల 20 నుండి డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బి.ఏ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బి బి.ఏ – ఒకటవ,మూడవ, ఐదవ,సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ, నాల్గవ. ఆరవ,సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 20 నుండి ప్రారంభమౌతాయని పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ తెలిపారు.
Read More »స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …
Read More »చక్కటి కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్దితో పనిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, విద్య, …
Read More »డిగ్రీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
డిచ్పల్లి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెలలో జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ గురించి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాలులో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ మీటింగుకు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య.యం. యాదగిరి హాజరైనారు. ఆచార్య.యం.యాదగిరి మీటింగ్ను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు …
Read More »దేవునిపల్లిలో చోరీ
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలో డబుల్ బెడ్ రూమ్ సి బ్లాక్ 9వ నంబర్లో దొంగలు చొరబడ్డారు. నగదు, బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితులు వడ్ల కల్పన, భర్త వడ్ల అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ మామ చనిపోతే ఊరికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి …
Read More »గ్రామీణ తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఆర్మూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ గ్రామీణ తపాల శాఖలో జిడిఎస్ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవేదిక సమ్మె తప్ప వేరే మార్గం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని ఆర్మూర్ సబ్ డివిజన్ తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి నిరవేధిక సమ్మె …
Read More »నేడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభం
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను ఆదివారం జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్, బాన్సవాడ నియోజక వర్గాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డ్డి నియోజక వర్గంలోని దోమకొండ …
Read More »కోర్టులో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
కామారెడ్డి, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మొక్కలను అందించారు. అనంతరం ఆయన కామారెడ్డి కోర్టులో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించారు. కోర్టులో పెండిరగ్లో ఉన్న …
Read More »11న యధావిధిగా ప్రజావాణి
కామారెడ్డి, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …
Read More »