Constituency News

మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …

Read More »

యువకునిపై చిరుత దాడి

బాన్సువాడ, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన వడ్ల విజయ్‌ అనే యువకునిపై శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేసి గాయపర్చడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల విజయ్‌ ప్రతి రోజు మాదిరిగా మంజీరా నది గట్టున గల పొలంలో పని చేసేందుకు వెళ్ళి పొలం గెట్టు వద్ద వంగి పని చేస్తుండగా …

Read More »

పనిచేయని యంత్రాలు తరలింపు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేయని కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వి వి ప్యాడ్‌ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్‌ కు పంపినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్‌ రూమ్ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం …

Read More »

సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు చేపట్టాలని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్‌ పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్‌ శోభ …

Read More »

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్‌. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ …

Read More »

పిజి పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ ఫీజు తేదీని విడుదల చేశారు. ఎంఏ. ఎం. ఎస్‌.డబ్ల్యూ,ఎం. ఎస్సి,ఎం కామ్‌,ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌. ఎల్‌. ఎం, మరియు ఐదు సంవత్సరాల ఏపిఈ, పిసిహెచ్‌, ఐఎంబీఏ కోర్సులకు మూడవ, ఐదవ, ఏడవ, మరియు తొమ్మిదవ, రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఈనెల …

Read More »

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్‌ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య …

Read More »

స్ట్రాంగ్‌ రూంలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ లోని ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఇటీవలజరిగిన శాసనసభ ఎన్నిలకు సంబందించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలలో వివి.ఫ్యాట్‌ లో పోలైన ఓటు స్లిప్పులను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశమందిరంలో త్వరలో స్థానిక …

Read More »

బిఆర్‌ఎస్‌ ఎంపీటీసి బహిష్కరణ

బాన్సువాడ, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను బుధవారం బాన్సువాడ బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి బోర్లం గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు భూనేకర్‌ జ్యోతి, సీనియర్‌ నాయకులు ప్రకాష్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు …

Read More »

అంబేడ్కర్‌ జీవితం ప్రపంచానికే ఆదర్శం

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్‌ బి. ఆర్‌ . అంబేద్కర్‌ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎస్సీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య. సిహెచ్‌. హారతి హాజరై అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »