కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఫర్నిచర్, ఇతర వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు…
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫీలో రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయుటకు ఈ నెల చివరి వారం జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాలలో ధాన్యం పండిరచగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల …
Read More »మూడోసారి అధికారంలోకి వస్తాం…
బాన్సువాడ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »రక్తదానం చేసిన రాహుల్
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జర్రిపోతుల సంధ్య (25) అనీమియా వ్యాధితో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. రక్త స్పందన సమూహ …
Read More »ఎన్నికల అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులలో నియమించిన అధికారులందరు కలిసికట్టుగా అర్మీలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుండి రిటర్నింగ్ అధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో …
Read More »నిరుద్యోగులను విస్మరించిన బిఆర్ఎస్ మేనిఫెస్టో…
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులను విస్మరించిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఆరోపించారు. ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి నమ్మకాన్ని తెలంగాణ నిరుద్యోగులకు కల్పించలేకపోయారని ఇలాంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ …
Read More »కామారెడ్డిలో షబ్బీర్ అలీదే గెలుపు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి గడ్డపై పుట్టిన బిడ్డ మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నుండే పోటీ చేస్తారని, కేసీఆర్పై పోటీ చేస్తున్నందున బిఆర్ఎస్ నాయకులు చేసుకున్న సర్వేలో షబ్బీర్ అలీ గెలుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయని కామారెడ్డి డిసిసి అద్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. ప్రజాదరణ అన్ని వర్గాల మద్దతు వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని, దీన్ని ప్రజాక్షేత్రంలో …
Read More »ఇది కామారెడ్డి ప్రజలతోనే సాధ్యం…
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన 136 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. తెలంగాణ ప్రజలను …
Read More »రసవత్తరంగా సాగిన కబడ్డీ పోటీలు
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వ జోనల్ స్థాయి క్రీడా పోటీలలో భాగంగా మూడవ రోజు ఆదివారం వాలీబాల్, కబడ్డీ, కో కో హ్యాండ్ బాల్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, రిలే మొదలైన క్రీడలు జరిగాయి. బొర్లం గురుకుల విద్యార్థినులు కబడ్డీ అండర్ 17 లో సంపూర్ణ,వెన్నెల, కృష్ణవేణి, …
Read More »ప్రచార జోరు పెంచిన కాసుల రోహిత్
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు కాసుల బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని హన్మజిపెట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ …
Read More »