Breaking News

Constituency News

బాల్య వివాహాలు లేని భారత నిర్మాణమే లక్ష్యం

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్య వివాహాలను అరికట్టవలసిన భాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపాల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌.యెన్‌. శ్రీదేవి అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ఎంతో పురోగమిస్తున్న ఇంకా అక్కడక్కడా బాలికలపై వేధింపులు, …

Read More »

బాల్య వివాహాలను అరికడతాం…

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇంటర్నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే సందర్భంగా బుధవారం గవర్నమెంట్‌ గర్ల్స్‌ హై స్కూల్‌ కామారెడ్డి లో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలిక విద్యార్థినుల చేత బాల్య వివాహాలని అరికడతాము అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారు చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ ఆర్‌.బి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీ నమ్మి మోసపోవద్దు, కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టే అని టెలికాం డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ మైనారిటీ యువ నాయకులు షాహిద్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను ఓడిరచడానికి కాంగ్రెస్‌ బీజేపీకి …

Read More »

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్‌ పూర్‌, సేరిబిబిపేట్‌ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి …

Read More »

కంట్రోల్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ, కంట్రోల్‌ రూంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఎం సి ఎం సి విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. ఎన్నికల వ్యయం పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, కలెక్టరేట్‌ ఏవో …

Read More »

సోషల్‌మీడియాపై ప్రత్యేక నిఘా

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన కృష్ణ

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జిల్లా కేంద్రానికి చెందిన వీణ (18) అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తమే బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కేబీసీ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవీఎఫ్‌ …

Read More »

రేపు తెలంగాణకు అమిత్‌ షా!!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్‌, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …

Read More »

గల్ఫ్‌ ఓటు బ్యాంకుపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఆయన సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌ రెడ్డితో తీన్మార్‌ మల్లన్న హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగిత్యాలకు చెందిన గల్ఫ్‌ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్‌ దేశాలలో ఉన్న …

Read More »

ఓటర్‌ అవగాహన సైకిల్‌ ర్యాలీకి స్వాగతం

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రాస్‌ స్టేట్‌ సైకిల్‌ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ స్వాగతం పలికారు. ఓటర్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్‌ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »