డిచ్పల్లి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కళల పీఠాధిపతిగా తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మంగళవారం ఉదయం నియామకం పొందారు. ఉపకులపతి, వాకాటి కరుణ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి కళల పీఠాధిపతి నియామక పత్ర ఉత్తర్వులను ఆచార్య వంగరి త్రివేణికి అందించారు. ఇది వరకు కళల పీఠాధిపతిగా ఉన్న ఆచార్య పి. కనకయ్య నుంచి ఆచార్య వి. …
Read More »బాల్కొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు
బాల్కొండ, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్. ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ …
Read More »కామారెడ్డిలో మహనీయుల జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా …
Read More »రక్తదాతలను సత్కరించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రజలు మానవతా హృదయం కలవారని, ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకురావడం ముదావహమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో రక్తదానం పై మీడియా ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తున్న జర్నలిస్టులకు, అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి ఆదివారం కర్షక …
Read More »తల్లిదండ్రులను దేవతామూర్తులుగా పూజించాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రమశిక్షణతో పెంచి సమాజంలో గౌరవంగా బ్రతికేలా ప్రయోజకులను చేసి వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులను దేవతామూర్తులుగా పూజించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమం, వయోవృద్ధుల శాఖ ఆధ్వరంలో ఆదివారం స్థానిక విద్యానగర్ కాలనీలోని జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరమ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య …
Read More »స్వచ్చత ప్రతి ఒక్కరి బాధ్యత
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని, పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భారత ప్రధాని పిలుపుమేరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా స్థానిక హరిజనవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సఖి వన్ స్టాప్ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రమదానం కార్యక్రమంలో …
Read More »వెబ్ ఆప్షన్ల గడువు పెంపు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురుకుల సొసైటీ టిజిటి అభ్యర్థుల ఎంపిక కోసం నిర్ణయించిన జోనల్, సొసైటీల ఆప్షన్ల గడువు శనివారంతో ముగిసింది. కాగా గడువును అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సొసైటీ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డ్రాయింగ్ టీచర్, క్రాప్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ల కోసం వెబ్ ఆప్షన్లను అక్టోబర్ 3 నుండి 9వ …
Read More »ఆర్కే కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ అరుణ మాట్లాడుతూ ఆర్కే కళాశాల విద్యార్థులు ఉత్తమంగా చదివి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అట్లాగే ఆర్కే కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రంగాల్లో …
Read More »రమేష్ బాబు సేవలు మరువలేనివి
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార శాఖలో 31 సంవత్సరాల పాటు పనిచేసి శనివారం పదవి విరమణ పొందుతున్న మూర్తి రమేష్ బాబు సేవలు మరువలేనివని జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతి కుమార్ అన్నారు. రమేష్ బాబు పదవి విరమణ సందర్భంగా శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో రమేష్ బాబు దంపతులను శాలువా, జ్ఞాపికతో …
Read More »ఓటు ఎంతో పవిత్రమైనది
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు ఎంతో పవిత్రమైనదని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ నైతిక బాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్వీప్ కార్యకలాపాలలో భాగంగా ఓటరు నమోదు, ఓటు వినియోగం పై అవగాహన కలిగించుటకు కళాశాల స్థాయిలో స్థాయిలో నిర్వహించిన నాటక, పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో …
Read More »