ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది అని ఆయన వర్ధంతి సందర్బంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ 1969 తొలి దశ పోరాటంలో కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన మహానీయుడని అన్నారు. …
Read More »అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని వినాయకుడికి వినతి
భిక్కనూరు, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ …
Read More »టియు డిగ్రీ ఫలితాల విడుదల
డిచ్పల్లి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బిఏ, బీకాం, బీఎస్సీ రెండవ మరియు నాలుగవ సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ విశ్వవిద్యాల రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బుధవారం విడుదల చేశారు. రెండవ సెమిస్టర్లో బాలురు 3696 మంది కాగా బాలికలు 5289 మందితో కలిపి 8985 మంది హాజరయ్యారన్నారు. ఇందులో 11.96 శాతంతో 442 మంది బాలురు, 36 శాతంతో 1904 …
Read More »రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీ
డిచ్పల్లి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో బుధవారం ఉదయం రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరి పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలలో బోధనా తీరును పరిశీలించారు. అనంతరం మాస్ కమ్యూనికేషన్ కంప్యూటర్ ల్యాబ్ని, ఆర్గానిక్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ ల్యాబ్లను, బోటనీ మరియు బయోటెక్నాలజీ ల్యాబ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ …
Read More »అక్టోబర్ 4న తుది జాబితా
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 వరకు వచ్చే అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరోల్ ను ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …
Read More »అనీమియాతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి …
Read More »సరస్వతి నిలయాలు… తెలంగాణ గురుకులాలు
బాన్సువాడ, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక స్థోమత ఉన్నవారు తమ పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళలో సీభాదివించుకుంటున్నారని, పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ గ్రామీణ మండలం కోనాపూర్-హన్మాజీపేట వద్ద నూతనంగా మంజూరైన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను 12 కోట్లతో నిర్మించే భవనానికి, …
Read More »విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచి కేంద్రాలు
డిచ్పల్లి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, సహజనటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరితో విశ్వవిద్యాలయంలో ఉండే సమస్యలను పరిష్కార మార్గాలను చర్చించినారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని విశ్వవిద్యాలయ విద్యను సమాజంలో అట్టడుగు వర్గాలకు అందించాలని తాను నిర్మిస్తున్న యూనివర్సిటీ అనే చిత్రానికి విశ్వవిద్యాలయాల సమస్యలు భూమికగా ఉండబోతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు …
Read More »పొరిటిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఆగస్టు 2023 నెలకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కార్డుదారులకు సూక్ష్మ పోషకాలను అందించే ఉద్దేశంతో పొరిటిఫైడ్ బియ్యం అనగా పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యమని అర్థం. పొరిటిఫైడ్ బియ్యంలో మూడు అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ -12 లు …
Read More »అంగన్ వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి టీచర్లు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రగతి శీల ప్రజసామ్యా విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా అద్యక్షులు ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతు… గత కొన్ని రోజులుగా అంగన్వాడి టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం, వారి గోడు …
Read More »