బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు తగిన పథకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక్క ఖాతా తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తపాలా …
Read More »ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కొట్టయ్యాక్యాంప్లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం పారిపోయిన బాలుడు యశ్వంత్ గురించి వివరాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు మావురం శ్రీకాంత్ ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం తమ ఆశ్రమ పాఠశాల నుంచి …
Read More »పార్టీ బీమా చెక్కు అందజేసిన సభాపతి
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్ మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శివా బాయ్ ఇటీవల మంజీరా నదిలో పడి ప్రమాదవశత్తు మృతి చెందడంతో శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల పార్టీ బీమా చెక్కును సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పట్టణంలోని ఆర్.కె. కళాశాలలో జరుగుచున్న టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నా విధానాన్ని నిశితంగా పరిశిలించారు. చీఫ్ సూపరింటెండెంట్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని 24 కేంద్రాలలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ …
Read More »గ్రామపంచాయతీలు పోటీతత్వం అలవర్చుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు పొందడానికి జిల్లాలోని గ్రామపంచాయతీలు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ (2023) జిల్లాస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన తొమ్మిది గ్రామపంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పచ్చదనం, పరిశుభ్రత …
Read More »కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ, వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్నిసృష్టిస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. శుక్రవారం వర్చువల్ పద్ధతి ద్వారా ప్రగతి భవన్ నుండి …
Read More »అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన గడుగు గంగాధర్
బిచ్కుంద, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండలంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శుక్రవారం 5వ రోజు చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ హాజరై కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 26 వేలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, …
Read More »పోస్టల్ స్కీములపై అవగాహన
ఆర్మూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వము సమాచార మంత్రిత్వ పోస్టల్ శాఖ డిసిడిపి డక్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ బ్రాంచ్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫత్తేపూర్ గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసి కొక్కుల హన్మాండ్లు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకట్ నర్సయ్య, ఎస్పీఎం, ఎంవోలు చంద్రశేఖర్, దశరథ్ స్థానిక …
Read More »ఆర్మూర్లో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన
ఆర్మూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16వతేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో భారత రాజ్యాంగ పిత, విశ్వరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితం-ఆశయాలు-లక్ష్యాలు పై హైదరాబాద్ లోని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ ప్రదర్శింపబడుతుంది. సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్ లతో కలిసి దేవునిపల్లి లోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ …
Read More »