డిచ్పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్ను సోషల్ సైన్సెస్కు డీన్గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ …
Read More »కామర్స్ విభాగానికి డీన్గా ఆచార్య జి రాంబాబు
డిచ్పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం డీన్ ఆచార్య. జి. రాంబాబుకి రెండు సంవత్సరాలకు గాను నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య జి.రాంబాబు కామర్స్ విభాగాధిపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్గా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా, అడిషనల్ కంట్రోలర్గా, డైరెక్టర్ ఆఫ్ …
Read More »బాన్సువాడలో భారత్ జోడో యాత్ర ర్యాలీ
బాన్సువాడ, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్లు అడ్వకేట్ …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన
ఆర్మూర్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం …
Read More »ఆర్మూర్లో యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం
ఆర్మూర్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో బుధవారం యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్ మాట్లాడుతూ కాంగ్రెస్కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …
Read More »ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ మధుశేఖర్ సన్మానం
ఆర్మూర్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం ఎం.జె ఆసుపత్రి అధినేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మధుశేఖర్ను నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్, …
Read More »అంకిత భావంతో పనిచేసినవారు మన్ననలు పొందుతారు
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలను పొందుతారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.సమర్థత గల అధికారిగా పేరుతెచ్చుకొని పదోన్నతిపై హైదరాబాద్ కు వెళ్లుచున్న జిల్లా సహాకార అధికారిని వసంత కు బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల ఉద్యోగులతో ఆమె సమన్వయంతో …
Read More »స్పెషల్ డ్రైవ్కు మంచి స్పందన
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు,సవరణలు, తొలగింపులకు సంబంధించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్, స్వీప్ కార్యకలాపాలకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్తో కలిసి మాట్లాడుతూ గత జులై నుంచి ఈ నెల …
Read More »తెలంగాణలోని 40 బీసీ కులాలకు ఓబిసి జాబితాలో చేర్చండి
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీిలోని మహారాష్ట్ర సధన్లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్తో పాటు 40 కులాలను ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ …
Read More »ఈవిఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్పీ ఆఫీసు సమీపంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును, పోలీసు భద్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట …
Read More »