Constituency News

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓలు, డిఎస్పీ లతో కలిసి వినాయక చవితి, మిలాబ్‌-ఉన్‌ -నబి పండుగల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఈ …

Read More »

15న టెట్‌… అధికారులకు శిక్షణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరుగు రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్‌ ఎలిజిబుల్‌ టెస్ట్‌) (టెట్‌) సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో టెట్‌ పరీక్ష నిర్వహణకు సంబంధించి 24 కేంద్రాలకు నియమించిన వంద మంది చీఫ్‌ సూపెరింటెండెంట్లు, హాల్‌ సూపెరింటెండెంట్లు, శాఖాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ …

Read More »

సకాలంలో ప్లేట్‌ లేట్స్‌ అందజేసిన నిశాంత్‌ రెడ్డి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన కుంట రాహుల్‌ రెడ్డి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహా క్రియాశీలక సభ్యుడు లక్ష్మీదేవులపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఓ నెగిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ ను శుక్రవారం కామారెడ్డి బ్లడ్‌ …

Read More »

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత

బీబీపేట్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన జంగం భూమయ్య కూతురు లాస్య వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ను సంప్రదించారు. కాగా హైదారాబాద్‌ శ్రీ బాలాజీ ట్యాక్స్‌ సర్వీసెస్‌ 15 వ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో పుస్తే మట్టెలు అయిత బాల్‌ చంద్రం దంపతులు వధువుకు అందజేశారు. ఈ …

Read More »

నాలుగవ రోజుకు చేరిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుల దీక్షలు

భిక్కనూరు, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాల్సిన అవసరం …

Read More »

సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా ఆచార్య గంట చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్‌ను సోషల్‌ సైన్సెస్‌కు డీన్‌గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్‌ చీఫ్‌ …

Read More »

కామర్స్‌ విభాగానికి డీన్‌గా ఆచార్య జి రాంబాబు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్‌ విభాగం డీన్‌ ఆచార్య. జి. రాంబాబుకి రెండు సంవత్సరాలకు గాను నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య జి.రాంబాబు కామర్స్‌ విభాగాధిపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్‌గా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్గా, అడిషనల్‌ కంట్రోలర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ …

Read More »

బాన్సువాడలో భారత్‌ జోడో యాత్ర ర్యాలీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి, రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్‌ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్‌ స్టేషన్‌ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌లు అడ్వకేట్‌ …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం …

Read More »

ఆర్మూర్‌లో యువజన కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు విక్కీ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »