Constituency News

ప్రయాణాలు వాయిదా వేసుకోండి

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. రహదారుల పై నుండి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని …

Read More »

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి బ్లడ్‌ సెంటర్‌లో శుక్రవారం సహాయ ఫౌండేషన్‌ నిర్వాహకులు, తాడ్వాయి మండలం కన్కల్‌ గ్రామానికి చెందిన హరిప్రసాద్‌ వారి కుమార్తె శ్రీహిత జన్మదినం సందర్భంగా 30 వ సారి ఏ పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

కందకుర్తి గోదారమ్మకు జలకళ…

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ …

Read More »

గెలుపై సాగుదాం…

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్స్‌వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్‌ రావ్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్‌ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్‌ రావు, పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనిపూర్‌ రాజారెడ్డి, రాష్ట్ర …

Read More »

నీట మునిగిన పంటలను పరిశీలించిన వైస్‌ ఎంపీపీ

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలను గురువారం వైస్‌ ఎంపీపీ క్యాతం యోగేష్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు కష్టపడి పండిరచిన పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. …

Read More »

భారీ వర్షంతో నీటమునిగిన పంటలు

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌:కష్టాన్ని ఇష్టంగా భావించి వ్యవసాయం చేసే రైతన్నలపాలిట ప్రకృతి ప్రకోపించి రైతన్నలకు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నీట మునిగాయి. నెలల తరబడి కష్టపడి పంటలను బతికించుకునే ప్రయత్నాలు చేసిన రైతులకు ప్రస్తుతం ఒకేసారి ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో …

Read More »

హై అలర్ట్‌

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్‌ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితిష్‌ వి.పాటిల్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు …

Read More »

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్‌ నాయకులు పండిత్‌ పవన్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …

Read More »

ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్‌తోనే సాధ్యమైంది

బాల్కొండ, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామ్‌ సాగర్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ పై ఉన్న భారత మాజీ …

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్‌ కుమార్‌ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »