కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు వచ్చిన ప్రతి …
Read More »మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాదించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్లో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల, తేనెటీగల, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, …
Read More »కంటి ఆపరేషన్ నిమిత్తం సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఎటువంటి సహాయానికైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవ్ లైఫ్ ఫౌండేషన్ తాజాగా ఆర్మూర్ పట్టణానికి చెందిన గుజుల సుధా అనే మహిళకు కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకొని సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రభాస్ ఆమె కంటి ఆపరేషన్కి అవసరమైన డబ్బులను సమకూరుస్తానని …
Read More »పార్క్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం
బాన్సువాడ, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వద్ద నూతనంగా నిర్మిస్తున్న పార్కు నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్ పార్క్ ఏర్పాటు మంత్రి కేటీఆర్ సహకారంతో పనులు జరుగుతున్నాయని ఇందులో మహిళలు వృద్ధులు పిల్లల పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ చేయడానికి …
Read More »శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను వారిపిల్లలు సరిగ్గా తిండి పెట్టకుండా ఇంట్లో నుండి పంపిస్తున్నారు. చాలామంది ఆకలితో అలమటిస్తూ పస్తులు ఉంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్ మరియు అనేక దేవాలయాల వద్ద కడుపు నింపుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు కనీసం తినడానికి తిండి లేక కాళీ కడుపుతో పస్తులుంటున్నారు. ఇలాంటి వారి కోసం శ్రీ గంగాసాయి ఫౌండేషన్ …
Read More »మైనార్టీ బాలుర పాఠశాలలో అడ్మిషన్లు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలలో అడ్మిషన్లు ఉన్నాయని, 5వ, 6వ, 7వ, 8వ, 9 వ తరగతులల్లో ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ బాలురకు స్పాట్ అడ్మిషన్ ఇస్తున్నామని ప్రిన్సిపల్ పి. నారాయణ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత ద్రువీకరణ పత్రాలు తీసుకువస్తే నేరుగా …
Read More »18న మత్స్య సంఘాల అధ్యక్షుల సమావేశం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో నూతనంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘమును రిజిస్ట్రేషన్ చేయుట గురించి ఈనెల 18 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి వీక్లీ మార్కెట్ సమీపంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాలులో జిల్లాలోని అన్ని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి …
Read More »ఎండు గంజాయి స్వాధీనం… ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డీపీఈవో ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్హెచ్వో ఆర్మూర్ బృందం పెర్కిట్లో దాడులు నిర్వహించి పాన్షాపులో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించి 200 గ్రాములు స్వాధీనం చేసుకుని షేక్ నయీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను షేక్ సోఫియాన్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడిరచాడు. ఎక్సైజ్ బృందం షేక్ సోఫియాన్ను కూడా అరెస్టు చేశారు. …
Read More »మానవత్వాన్ని చాటుకున్న సేవ్లైఫ్ ఫౌండేషన్
ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అనాధలకు, నిస్సహాయులకు తనవంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుండే సేవ్లైఫ్ ఫౌండేషన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది. సేవ్లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు ప్రభాస్ అధ్యక్షతన జండాగల్లి ప్రాంతానికి చెందిన దేశాయిపేట్ మాణిక్ రావు, రూప దంపతుల కుమారుడు దత్త సాయి (18) అనారోగ్య సమస్యతో …
Read More »వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు
జక్రాన్పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా …
Read More »