Constituency News

సేవా కార్యక్రమాలలో సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌

ఆర్మూర్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో గల సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలలో తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ పేదల ఆకలి తీర్చడమే కాకుండా పేద ప్రజలకు అభాగ్యులకు వస్త్రాలను పంచి పెడుతూ ఒకపక్క తన దాతృత్వాన్ని చాటుతూ ఆర్మూర్‌ ప్రజల మన్ననలు పొందుతుంది. వీటితోపాటు చదువుపై ఆసక్తి ఉండే పేద మధ్యతరగతి విద్యార్థిని …

Read More »

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

రెంజల్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులోని పెద్దవాగులో శుక్రవారం కోప్పర్గ గ్రామానికి చెందిన బండారి గంగాధర్‌ (32) చేపలు పట్టేందుకు వెళ్లి ఈత రాక మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోప్పర్గ గ్రామానికి చెందిన గంగాధర్‌ అదే గ్రామానికి చెందిన ఈశ్వర్‌,బోజన్న లతో కలిసి శుక్రవారం సాయంత్రం నీలా గ్రామ …

Read More »

బాధిత మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నిట్టూరి యశోద భాయ్‌ (55) కి ఏ నెగిటివ్‌ రక్తం అత్యవసరంగా కావాల్సి ఉండడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌ లగ్‌ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా …

Read More »

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.

Read More »

కామారెడ్డిలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం సమర్థవంతంగా అందించడానికి లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా జడ్జి ఎస్‌.ఎన్‌ శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5 వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షకు …

Read More »

ఎస్‌బిఐ ఉద్యోగుల రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రీజినల్‌ కార్యాలయంలో గురువారం కామ్రేడ్‌ తారక్‌ నాథ్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్డి క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం …

Read More »

కామారెడ్డిలో ఘనంగా అమరవీరులకు నివాళి

కామరెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో అమరవీరుల స్థూపానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జడ్పీ చైర్పర్సన్‌ శోభ, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 5 వేల 486 మంది విద్యార్థులకు గాను 5 వేల 211మంది హాజరయ్యారని, 275 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 4 వేల 627 మంది నమోదు చేసుకోగా 4 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »