కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అహింస విధానంలో మలి విడత తెలంగాణ ఉద్యమం ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల …
Read More »డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్
డిచ్పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో అధ్వర్యంలో యోగా దినోత్సవం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ట్యాగ్ లైన్ తో అంతర్జాల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలకు పరిష్కారం యోగా చేయడమే అని పేర్కొన్నారు. సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ …
Read More »రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈ నెల 16 వ తేది లోపు నూతన పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి 11వ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ మహిళకు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 6 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారని, ఐవిఎఫ్ …
Read More »యోగతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »పాఠశాలలో ఉచిత పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ
క్యాసంపల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి కంప్యూటర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఉచిత పుస్తకాలను నోటు పుస్తకాలను, ఉచిత దుస్తులను విద్యార్థులకు అందజేశారు. కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. …
Read More »జూలై 10 నుండి డిగ్రీ ప్రాక్టీకల్స్
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఏ, బికాం, బిఎస్సి, బిబిఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్స్ రెగ్యులర్కు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో జూలై 10వ తేదీ నుండి ప్రారంభమై జూలై 25వ తేదీ వరకు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
Read More »పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చంద్రకళ (78) వృద్ధురాలు అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »