Constituency News

60 ఏళ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనిక నాయకుడు కేసిఆర్‌

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్‌ మండలం ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ జీరో పాయింట్‌ పంప్‌ హౌస్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాగునీటి దినోత్సవంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 2014 ముందు ఏళ్ల తరబడి సాగునీటి కోసం గోస పడ్డ పరిస్థితుల నుంచి …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీ డ్రా ద్వారా 45 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 3, 5,8 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కోసం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడవ తరగతికి 15 మంది బాలురు, 8 మంది బాలికలను ఎంపిక చేశారు. ఐదవ తరగతికి …

Read More »

భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీ హన్మాన్‌ మందిరంలో బుధవారం భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితులు ఆంజనేయశర్మ, దినేష్‌ శర్మలు ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత ధ్వజ స్థంభ తొలగింపు, ప్రత్యేక పూజలు అనంతరం నలుగురు దంపతులచే యజ్ఞం నిర్వహించారు. మందిర కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ కమిటి అధ్యక్షులు …

Read More »

ప్రవాసి ఇన్సూరెన్స్‌ లేకుండా ప్లయిట్‌ ఎక్కవద్దు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌తో సహా 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే వలస కార్మికులు రూ.325 చెల్లిస్తే 2 సంవత్సరాల కాలపరిమితి గల రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చు. ఎమిగ్రేషన్‌ యాక్టు-1983 నిబంధనల ప్రకారం గల్ఫ్‌ దేశాలకు వెళ్లకముందే ఈ పాలసీని పొంది, ఇ-మైగ్రేట్‌ సిస్టంలో నమోదు చేసుకొని, ఎమిగ్రేషన్‌ …

Read More »

8వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి ఏపిఇ / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌ లగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 తేదీ చివరి తేది ఉండగా ఈ నెల 8వ తేదీ కీ గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి …

Read More »

పారిశ్రామిక రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం …

Read More »

మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

బాన్సువాడ, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా మత్తు పదార్థాలను వినియోగించిన సరఫర చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని బాన్సువాడ ఎక్సైజ్‌ సీఐ యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం రూట్‌ వాచ్‌ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్‌ సిఐ యాదగిరి రెడ్డి ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనం టిఎస్‌ 16 ఇజి 6836 గల నెంబరు కారును తనిఖీ …

Read More »

గ్రూప్‌ 1 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్‌ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్‌ బ్యాట్మెంటన్‌ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …

Read More »

సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమిస్తాం

ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ నియోజక వర్గం చేపుర్‌ గ్రామ గోసంగి కుల సంఘ భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గోసంగి సంఘం జిల్లా కార్యదర్శి అంకమొల్ల శంకర్‌ మాట్లాడుతూ గోసంగి కులానికి మల్లె సాయి చరన్‌కి ఎలాంటి సంబంధం లేదని, అలాగే గంధం రాజేష్‌ చేసిన ఆరోపనలు వాస్తవంకాదని ఆరోపణలు చేసే ముందు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »