కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లర్లు మిల్లింగ్ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్ యజమానులు లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్ఓ పద్మ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ …
Read More »సొంత అనుభవాన్ని చెప్పిన కలెక్టర్
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా …
Read More »ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం
ఎడపల్లి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసెలో మంటలు చెలరేగడంతో గుడిసెలోని వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉప్పు భూమయ్యకు చెందిన పూరిగుడిసెలో బుధవారం అర్థరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేసే ప్రయత్నాలు చేశారు. …
Read More »ఉద్యోగులు సేవాభావం అలవరుచుకోవాలి
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పని చేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదోన్నతి పై వెళ్లిన ఎల్డీఎం చిందం రమేష్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజమన్నారు. ఉద్యోగులు సేవాభావం అలవర్చుకోవాలని చెప్పారు. …
Read More »పది ఫలితాల్లో కృష్ణవేణి హైస్కూల్ విజయభేరి
ఆర్మూర్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఆర్. అశ్లేష అనే విద్యార్థిని 10.10 జిపిఏ సాధించడం పట్ల కృష్ణవేణి డైరెక్టర్ విజయ్ కర్తన్, ప్రిన్సిపాల్ మిన్ వాజ్ ఉపాధ్యాయులు ఆమెను అభినందిచారు.
Read More »ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీ
ఆర్మూర్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలను యల్లారములు మెమోరియల్ హల్లో బుధవారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా గణేష్ గౌడ్, కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా అమృతల శ్రావణ్లను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు నూతన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం
ఆర్మూర్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కుర్మ కర్రోళ్ల అనిల్ గొర్రెలు మేపడానికి అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో అనిల్ గొర్రెలను అన్నిటినీ చెట్టు కిందికి తోలాడు. హఠాత్తుగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అక్కడే ఉన్న అనిల్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ …
Read More »బోధన్ నుండి నాలుగు లేన్ల రోడ్డు మంజూరు
హైదరాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుండి మద్నూర్ వయా రుద్రూర్ వరకు (ఎన్హెచ్-63) 38 కి.మీ పొడవు గల డబుల్ లేన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్హెచ్ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన …
Read More »ప్రాక్టీకల్స్ వాయిదా
డిచ్పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30 మే వరకు జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ ప్రాక్టీకల్ పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జూన్ 1వ తేదీ నుండి 7 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆయా యుజి కళాశాలల ప్రిన్సిపాల్స్, …
Read More »నిఘా నేతాల్రు… సిసి కెమెరాలు
రెంజల్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంచార్జి సిపి చల్లా ప్రవీణ్ కుమార్ అన్నారు.రెంజల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ చల్లా ప్రవీణ్ కుమార్,ఏసీపీ కిరణ్ కుమార్,సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ చల్లా …
Read More »