కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :గ్రామాల్లో రీడిరగ్ రూమ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్ రూమ్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రీడిరగ్ రూముల్లో ఫర్నిచర్, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో …
Read More »పనులు నాణ్యతతో చేపట్టాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నాణ్యతగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవునిపల్లి శివారులో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవన నిర్మాణం పనులను చూశారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు కోసం రెండు …
Read More »23న బసవ జయంతి
కామరెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బసవ జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, బహుజన సంఘాల ప్రతినిధులతో బసవ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 23న కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల …
Read More »రైతులు అధైర్యపడొద్దు
రెంజల్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపిడి మధుసూదన్ అన్నారు.శుక్రవారం మండలంలోని బొర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం సాయిలు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉందని రైతులు అపోహ పడకూడదని లారీల కొరత …
Read More »రంజాన్ కానుకలు అందజేత
రెంజల్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కానుకలను శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్ రమేష్ కుమార్, మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్ తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి రంజాన్ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే …
Read More »సమ్మర్ క్యాంప్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పార్క్లెస్ సమ్మర్క్యాంప్ వాల్ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. టీఎస్డబ్ల్యూఆర్, టిటి డబ్ల్యూఆర్, టీఎస్ఈఎస్, ఎంజెపిటిబిసి (ఇంగ్లీష్ మీడియం) గురుకులాల్లో ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజులపాటు ప్రతి క్యాంపు నందు నాలుగు టీమ్లలో 200 మంది విద్యార్థులకు స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్ 2023న ఎంపిక చేయబడిన క్రీడలలో ప్రత్యేక శిక్షణ …
Read More »మన ఊరు మన బడి నిర్మాణాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు- మనబడి కార్యక్రమం కింద నిర్మిస్తున్న పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో 8 భవనాలను …
Read More »నాయి బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
కామరెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తెలంగాణ నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం అధ్యక్షుడు మహేందర్ నాయి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను బీసీ సంక్షేమ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలను జిల్లా నాయి బ్రాహ్మణులకు అందించేలా సహకారలు ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ …
Read More »ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడలో పయనించాలి
రెంజల్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్ మధురబాయి అన్నారు. గురువారం మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ జెండాలతో …
Read More »సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడుగా రమేష్ కుమార్
రెంజల్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రెంజల్ గ్రామ సర్పంచ్ మర్లషికారి రమేష్ కుమార్ను మండల సర్పంచ్లు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మండల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.అనంతరం మండల సర్పంచ్లు శాలువా పులమాలలతో …
Read More »